MOHAMMAD ABDUL MUQEEM

క్యాన్సర్ పట్ల అవగాహన చేయడం అభినందనీయం–పోలీస్ కమిషనర్

నిజామాబాద్ జై భారత్ జూలై 18 : ముందుగా గుర్తిస్తే క్యాన్సర్ ను నివారించవచ్చని  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య, IPS అన్నారు.శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందు క్యాన్సర్ హాస్పటల్ ...

VDCలు చట్ట పరిమితులు దాటితే సహించేది లేదు: జిల్లా జడ్జి భాస్కర్ రావు

జక్రాన్ పల్లి జై భారత్ జూలై 18: (షేక్ గౌస్) జక్రాన్‌పల్లి గ్రామాభివృద్ధి కమిటీలు (VDCలు) చట్టాన్ని చేతిలోకి తీసుకుని చేపడుతున్న చర్యలపై జిల్లా అదనపు సెషన్స్ జడ్జి భాస్కర్ రావు తీవ్ర అసంతృప్తి ...

రెండవ టౌన్ ఎస్ఐ గా సయ్యద్ ముజాహిద్.

నిజామాబాద్ జై భారత్ జూలై 17: నిజామాబాద్ నగరంలోని రెండవ టౌన్ ఎస్ఐ గా సయ్యద్ ముజాహిద్ బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఎస్ గా  పనిచేసిన సయ్యద్ ఇమ్రాన్ నేరేడి గోండ పోలీస్ స్టేషన్ ...

VDCలకు కఠిన హెచ్చరిక చేసిన జిల్లా జడ్జి భాస్కర్ రావు

నందిపేట్ జై భారత్ జూలై 10: (షేక్ గౌస్) నందిపేట్ మండలం షాపూర్ గ్రామంలో గురువారం జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టపరమైన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ...

జక్రాన్‌పల్లి దళిత మహిళకు ఇప్పటికైనా న్యాయం జరిగేనా?

నిజామాబాద్ జై భారత్ జూలై 10: (షేక్ గౌస్) నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి గ్రామ దళిత మహిళ శ్రావంతి కుటుంబానికి గత ఆరు నెలలుగా ఎదురవుతున్న సామాజిక బహిష్కరణ అంశంపై చివరకు అధికారులు ...

టిఎంఆర్పిఎస్ మండల కమిటీ ఎన్నిక

డిచ్పల్లి జై భారత్ జూలై 8:(ఆర్మూర్ గంగాధర్) TMRPS వ్యవస్థాపకులు అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నూతన కమిటీ నూతన నిర్మాణం జరుగుతుంది ఈరోజు డిచ్పల్లి s. ...

ఏ.ఎస్సైలుగా ప్రమోషన్ పొందిన వారిని అభినందించిన పోలీసు కమిషనర్

నిజామాబాద్ జై భారత్ జూలై 8 : తెలంగాణ రాష్ట్ర డిజిపి  ఆదేశానుసారనంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో  హెడ్ కానిస్టేబుల్ నుండి ఏ.ఎస్ఐ లుగా  ప్రమోషన్ పొంది మంగళవారం నిజామాబాద్ పోలీస్ ...

పోలీస్ కమిషనర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన నూతన ఎస్.ఐలు

నిజామాబాద్ జై భారత్ జూలై 8: మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు వరిధిలోని మొదటి సారి పోలీస్ స్టేషన్ ఎస్.ఐలు గా బాధ్యతలు చేపట్టిన   నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి.సాయి చైతన్య, ఐ.పి.యస్ ను ...

నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ స్విమ్మింగ్ పూల్ కోచ్ గా మొహ్మద్ ఫరూఖ్ నియామకం

నిజామాబాద్ జై భారత్ జూలై 8 : నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ యువజన క్రీడల శాఖ స్విమ్మింగ్ పూల్ కోచ్ గా మొహ్మద్ ఫారూఖ్ నియమితులయ్యారు. ఆయన హైదరాబాద్ లోని గచ్చిబౌలీ స్టేడియంలో స్విమ్మింగ్ ఈవెంట్లో ...

బాల్కొండ లో CMRF చెక్కుల పంపిణి

బాల్కొండ జై భారత్ జూలై 8:  మంగళవారం మాజీ మంత్రివర్యులు బాల్కొండ శాసనసభ్యులు  వేముల ప్రశాంత్ రెడ్డి  సహకారంతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణి కార్యక్రమం. బాల్కొండ పట్టణానికి చెందిన అయిదు గురు ...

12354 Next
error: Content is protected !!