నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 24 : నిజామాబాద్ నగరంలో శనివారం తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల రాష్ట్ర కార్యకర్తల,నాయకుల సమావేశం నిర్వహించి రాష్ట్ర కమిటీని 21మంది తో ఎన్నుకోవడం జరిగింది.రాష్ట్ర అధ్యక్షునిగా కిరణ్ కుమార్,(నిజామాబాద్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అల్లి సాగర్ ( వరంగల్ )రాష్ట్ర ఉపాధ్యక్షునిగా క్రాంతి కుమార్ ( కరీంనగర్)రాష్ట్ర సహాయ కార్యదర్శి జ్వాల (నిజామాబాద్)రాష్ట్ర కోశాధికారిగా శేఖర్ ( కామారెడ్డి )రాష్ట్ర కమిటీ సభ్యులుగా ప్రశాంత్, రాజు ( మంచిర్యాల) , వెంకటేష్ (కరీంనగర్) , శ్యామ్ (ములుగు), కుమార్ ( ఖమ్మం) మేఘన, మౌనిక, అపూర్వ (నిజామాబాద్) కార్తీక్ (హుస్నాబాద్), గణేష్ (భద్రాద్రి కొత్తగూడెం), అజయ్ ,గణేష్ (మెదక్), వరుణ్ ,అన్వేష్ (హైదరాబాద్), నరేష్ (పెద్దపల్లి) తో కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది.
తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఎన్నిక.
Published On: August 24, 2025 3:03 pm
