NIZAMABAD

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీ ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత విలేకరుల సమావేశం.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 30. కేసీఆర్ పాలనలో గత పదేండ్లు రాష్ట్ర ప్రజలను కన్నబిడ్డలను చూసుకున్నట్లుగా చూసుకున్నారని నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీ ...

ప్రజావాణి లో శ్రీచైతన్య పాఠశాల పై ఫిర్యాదు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 30. తెలంగాణ విద్యార్థి పరిషద్ ఆధ్వర్యంలో లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు ఈ సంధర్భంగా నగర అధ్యక్షడు అఖిల్ ...

నేడు తెలంగాణలో విద్యాసంస్థలు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు 

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 27. నేడు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి చెందిన నేపథ్యంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు ...

అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం: జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షుడు ఖాలేద్ జాఫర్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 25. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో మాత్రమే కాకుండా, కోట్లాది భారతీయులను న్యాయం, సమానత్వం, సామాజిక ఐక్యత కోసం ఐక్యం ...

నిజామాబాద్ కమిషనరేట్ లో సైబర్ క్రైమ్ సిబ్బందికి అవగాహన కార్యక్రమం

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 24 తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ హైదరాబాద్ వారి ఆదేశానుసారంగా నేడు నిజామాబాద్ ఇంచార్జీపోలీస్ కమీషనర్ శ్రీమతి సింధూశర్మ, ఐ.పి.యస్ సూచనలమెరకు నేడు ...

యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ ముదస్సిర్ ఉద్దీన్ ఎన్నికయ్యారు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 12.  కాంగ్రెస్ పార్టీ వర్ధమాన యువ నాయకుడు ముహమ్మద్ ముదస్సిర్ ఉద్దీన్ యువజన కాంగ్రెస్ ఎన్నికలలో పాల్గొంటూ యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ...

యుఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా మహాసభలు జయప్రదం చేయండి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 9. ఈరోజు భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని నిజామాబాద్ జిల్లా రూరల్ ...

నిజామాబాద్ నగరం లో ఘనంగా జిల్లా స్థాయి ఇన్స్పైర్ మరియు సైన్స్ ప్రదర్శనలు.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 6  ఈరోజు స్థానిక ఎస్ఎఫ్ఎస్ ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి ఇన్స్పైర్ మరియు సైన్స్ ఎగ్జిబిషన్ సంయుక్తంగా నిర్వహించారు ఇన్స్పైర్ ప్రదర్శనలో 126 ఎగ్జిబిట్లతో విద్యార్థులు ...

కాకతీయ స్కూల్ మరియు కాలేజ్ పై చర్యలు తీసుకోవాలి 

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 1.నిజామాబాద్ నగరం లో 9వ తరగతి చదువుతున్నటువంటి శివ జశ్విత్ అనే విద్యార్థి దగ్గు జ్వరంతో బాధపడుతున్నా కానీ యాజమాన్యం కి ఇసువంతా కూడా ...

నిజామాబాద్ కమిషనరేట్ లో భారత రాజ్యాంగ ప్రవేశిక కార్యక్రమం నిర్వహించిన అదనపు పోలీస్ కమీషనర్ లు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 26. 75వ భారత రాజ్యాంగ ప్రవేశిక సందర్బంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ యందు నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమీషనర్  సి.హెచ్. ...

error: Content is protected !!