NIZAMABAD
నిజామాబాద్ నగరంలో పేకాట రాయుళ్ల అరెస్టు.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 6. నిజామాబాద్ ఇన్చార్జి సిపి సింధు శర్మ IPS ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసిపి నాగేంద్ర చారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ...
నగరంలో ఎలక్ట్రికల్ ఆటో దగ్ధం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 6.(అసద్ బేగ్ ) నిజామాబాద్ నగరంలో మహమ్మద్ మహితాబ్ ఉద్దీన్ ధర్మపూరి హిల్స్ లో నివసిస్తున్నటువంటి వ్యక్తి నిజామాబాద్ మహేంద్ర షోరూమ్ నుంచి నూతనంగా ...
అర్థరాత్రి వరకు తెరిచిన హోటల్లు నడిపిన వ్యక్తులకు ఒకరోజు జైలు శిక్ష
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 4. నిజామాబాద్ నగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి వరకు షాపులు నడిపిన వ్యక్తులను అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరు పరుచగా ...
పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2025 లో జిల్లాకు 26 పతకాలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 4. పతకాలు సాధించిన పోలీసులను అభినందించిన ఇంచార్జ్ కమిషనర్ సింధు శర్మ. తెలంగాణ రాష్ట్ర 3వ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2025 కరీంనగర్ ...
మద్యం తాగి బండి నడిపితే జైలుకే. మందుబాబులారా! డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఆరుగురికి జైలు శిక్ష.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 28 మద్యం తాగి బండి నడిపితే తెలుగు వెళ్లడం ఖాయం. మందు బాబులారా తస్మాత్ జాగ్రత్త అంటూ పోలీసులు హెచ్చరిస్తున్న మందుబాబుల తీరు మారడం ...
తెలంగాణ బిసి గ్రాడ్యుయేషన్ ఫోరం చైర్మన్, పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థి అబ్బగోని అశోక్ గౌడ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి….
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 28. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ సంక్షేమ నాయకు లు, తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ పట్టబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అబ్బ ...
నూత్ పల్లి, తొండాకూర్ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 28. నిజామాబాద్, జనవరి 28 : నందిపేట మండలంలోని నూత్ పల్లి, తొండాకూర్ గ్రామాలలో గల ప్రభుత్వ పాఠశాలలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ...
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని టి ఆర్ టి యూ వినతిపత్రం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 27. కేంద్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్ 1 నుండి అమలు చేయనున్న యు పి ఎస్ (ఏకీకృత పెన్షన్ స్కీమ్)ను రద్దు చేసి, రాష్ట్ర ...
పోగొట్టుకున్న 25 వేల రూపాయల విలువ గల బంగారాన్ని బాధితుని అందజేసిన ట్రాఫిక్ పోలీసులు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 21. నిన్న తేదీ 20.01.2025 సోమవారం నాడు సాయంత్రం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి డ్రంకెన్ డ్రైవ్ వెహికల్ షూరిటీ కొరకు జనార్ధన్ వ్యక్తి ...
CEIR PORTAL ద్వారా 71 సెల్ ఫోన్ రికవరి చేసి ఇచ్చిన అదనపు పోలీస్ కమీషనర్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 21. ఈ మధ్య కాలంలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో పోగొట్టుకున్న 71 సెల్ ఫోన్ లు CEIR PORTAL ద్వారా రికవరి ...