Hyderabad
గుండెపోటుతో జర్నలిస్ట్ రవి ప్రతాప్ చావ్లా కూతురు మృతి
హైదరాబాద్ జై భారత్ జూలై 19 : సీనియర్ జర్నలిస్ట్ రవి ప్రతాప్ చావ్లా కూతురు రోషిని చావ్లా (28) అనారోగ్యంతో శనివారం ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. నిజామాబాద్ ...
కేటీఆర్పై కేసు అంటే – ప్రశ్నించే గొంతు పై కత్తి: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.
హైదరాబాద్ జై భారత్ జూన్ 16: తెలంగాణలో ప్రజల తరఫున మాట్లాడే నాయకులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి ...
బీఆర్ఎస్ దెయ్యం కాదు… తెలంగాణ ఉద్యమపు అగ్ని!” – మాజీ ఏం ఎల్ ఏ జీవన్ రెడ్డి కౌంటర్.
రేవంత్ రెడ్డి నిజమైన కొరివి దెయ్యం… కేసీఆర్ను తిట్టి తెలంగాణ ద్రోహిగా మిగులవద్దు హైదరాబాద్ జై భారత్ జూన్ : 6 తెలంగాణ ఉద్యమానికి అంకితమైన బీఆర్ఎస్ను ‘దెయ్యాల సమితి’గా అభివర్ణించిన సీఎం ...
ఓల్డ్ సిటీలోని గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన షబ్బీర్ అలీ
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:18 రాష్ట్ర రాజధాని పాతబస్తీలో నిన్న అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టం..చాలా బాధకు గురిచేసిందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు ఈ మేరకు ...
సృజనాత్మకతకు వేదిక ‘యువ కెరటాలు’ కవి సమ్మేళనం తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతి కుమార్
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:18 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన తెలంగాణ యువ కెరటాలు ” శీర్షికన యువ కవుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి ...
రైతును రాజును చేసిన కేసీఆర్ రాజ్యమే ముద్దు
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:4 అందగత్తె ఆటకు వందనం..అన్నదాత చేతికి సున్నం_అందం హిందోళం, వ్యవసాయం గందరగోళం,ధాన్యం కొనే దిక్కు లేక రోడ్లపాలైన రైతులు,_ఇదే ప్రజాపాల నంటూ కాంగ్రెస్ ...
సెక్రటేరియట్ లో షాడో సీఎం ,కమాండ్ కంట్రోల్ లో డమ్మీ సీఎం
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్-7 రేవంత్ తోక కత్తిరించిన రాహుల్ గాంధీ . సర్కారుపై పెత్తనం మీనాక్షి నటరాజన్ చేతికి ఏఐసీసీ పెద్దల దృష్టిలో సీఎం రేవంత్ బీజేపీ ...
అన్ని రంగాల అభివృద్ధికి మొండి చేయి-అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-25 మంగళ వారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పద్దులపైన చర్చలో నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ ...
బెట్టింగ్ యాప్ ఓనర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి – అసెంబ్లీలో నిజామాబాద్ గళం
నిజమాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ :24 (షేక్ గౌస్) సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ప్రసంగిస్తూ, తెలంగాణలో బెట్టింగ్ యాప్ మాఫియా ...
పసుపు రైతులు ఆందోళనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 11: నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలు ప్రభుత్వానికి కనిపించడం లేదా ? గిట్టుబాటు ధర రాక పసుపు రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం ...