BANSUWADA

100 శాతం సబ్సిడీతో చేప విత్తనాల సరఫరా–ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 21 : దేశంలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే మత్స్యకారులకు 100 శాతం సబ్సిడీతో చేప విత్తనాన్ని సరఫరా చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం ...

ప్రతి ఒక్కరూ పోషకాహారం తీసుకోవాలి .ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 25 : ఆరోగ్యకరమైన జీవనానికి అవసరమైన పౌష్టికాహారం గురించి ప్రతి ఇంట్లో అవగాహన కల్పించడమే పోషణ మాసం కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యమని ప్రభుత్వ ...

అభివృద్ధి కోసమే ఎమ్మెల్యే పోచారం సీఎంను కలిశారు

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 25 : తెలంగాణలో ఏ నియోజకవర్గంలో జరగని అభివృద్ధి బాన్సువాడ నియోజకవర్గంలో జరిగిందని, మా నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి వల్లే సాధ్యమైందని పోచారం వర్గీయులు తెలిపారు. ...

విద్యార్థినిలతో బస్సుప్రయాణం చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి.

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 23 : ఆర్టీసీ బస్సుల్లో రద్దీతో విద్యార్థినిలు పడుతున్న ఇబ్బందులను గమనించిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యుడు పోచారం ...

వరద ప్రాంతాలను పరిశీలించిన సబ్ కలెక్టర్.

బాన్సువాడ జై భారత్ ఆగస్టు 16 : జుక్కల్ మద్నూర్ ప్రధానరహదారి మధ్యన ఉన్న అంతపూర్, తడ్గుర్ వాగులుపొంగి పొర్లుతున్నాయి.అదేవిధంగా దిగువ భాగాన ఉన్న సోమూర్, చిన్న ఎక్లారా గ్రామాల మధ్యలోఉన్నలో లెవెల్ వంతెనల ...

బాన్సువాడ లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.

బాన్సువాడ జై భారత్ ఆగస్టు 16 : బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసంలో బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు,రాష్ట్రవ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస రెడ్డి,రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి 69మందిలబ్ధి దారులకు ముఖ్యమంత్రి ...

ఎక్స్ ప్రెస్ బస్సులను ప్రారంభించిన పోచారం శ్రీనివాస్.

బాన్సువాడ జై భారత్ ఆగస్టు 16 : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీ ఎస్ ఆర్ టి సి) బాన్సువాడ డిపోకు కేటాయించిన రెండు కొత్త ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసు లను ...

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం–ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ జై భారత్ జూలై 19 : అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని రెడ్డి సంఘంలో బాన్సువాడ, బీర్కూర్, ...

పలు శుభకార్యాలకు పాల్గొన్న బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు  పోచారం శ్రీనివాస్ రెడ్డి 

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 10. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో ఫిబ్రవరి 9 ఆదివారం రోజున  పలు శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించి కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ ...

కోళ్ల ఫారం పై సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు .విద్యార్థులను రోగాల బారినుండి కాపాడండి మహా ప్రభో ! AIPSU

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 12. బాన్సువాడ పట్టణంలోని S.R.N.K డిగ్రీ కాలేజ్ మరియు నర్సింగ్ కాలేజ్ ఎదురుగా ఉన్నటువంటి కోళ్ల ఫారం పై AIPSU విద్యార్థి సంఘ ...