BALKONDA
డిప్యూటీ అధికారికి వినతి పత్రం అందజేసిన గ్రామ పరిరక్షణ కమిటీ
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 2 : భూ కబ్జా దారులు ఏక్కడ చూసిన ప్రభుత్వ భూములను వదలడం లేదు దీనికి తోడు అధికారులు కుమ్మక్కై పట్టాలు చేయడం రిజిస్ట్రేషన్ ...
బాల్కొండలో సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన కాంగ్రెస్ కార్యకర్తలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 2 : కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ అన్న గారి చొరవతో బాధితురాలు జె జ్ఞానేశ్వర్ 60000, బి నరేష్ ...
బల్కొండ మండలంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 1. ప్రజాపాలన విజయోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించడం జరిగింది.విద్యాశాఖ ...
మాజీ మంత్రివర్యులు బాల్కొండ ఎమ్మెల్యే శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డిగారి సహకారంతో CMRF చెక్కులు పంపిణి
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఈరోజు నాగపూర్ గ్రామంలో మాజీ మంత్రివర్యులు బాల్కొండ ఎమ్మెల్యే శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారి సహకారంతో ముగ్గురు లబ్ధిదారులు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు ...
బాల్కొండ మండలం, వన్నెల్. బి లో కెసిఆర్, ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 20. ఈరోజు బాల్కొండ మండలం, వన్నెల్,బి గ్రామం నుండి కొత్తపల్లి రోడ్డు వరకు గత బిఆర్ఎస్ ప్రభుత్వం బిటి రోడ్డు కొరకు 100 లక్షలు ...
బాల్కొండ మండల్ చిట్టాపూర్ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆగడాలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 13. చిట్టాపూర్ గ్రామానికి చెందిన చెంచుల నక్క సంజీవ్ నీ గ్రామ అభివృద్ధి కమిటీ కి చెందిన కొందరు నియంతలు సంజీవ్ ఇంటి బాత్రూం ...
బాల్కొండ తహసీల్దార్ కార్యాలయం ముందు సిబ్బంది నిరసన
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 12. ఇటీవల వికారాబాద్ జిల్లా లో కలెక్టర్, ప్రతిక్ జైన్ పై అదనపు కలెక్టర్ లింగయ్య నాయక్ మరియు రెవిన్యూ సిబ్బందిపై సోమవారం వికారాబాద్ ...
ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు.
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 12 . భారతరత్న, కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను నవంబరు 11 న బాల్కొండ మైనార్టీ ...
PSSM నవనాథపురం కమిటీ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ధ్యాన జ్ఞాన కార్యక్రమం
బాల్కొండ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 3 .జగద్గురు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రీజీ గారి జన్మదిన నవంబర్ 11 సందర్భంగా PSSM నవనాథపురం కమిటీ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో 11 ...