నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ :10
నిజామాబాదు డివిజన్ పరిధిలలోని నవీపేట్ , ముగుపాల్ , నిజామాబాద్ రూరల్ PS ల పరిధిలోని కేసులలో నేరస్థులకు శిక్ష పడేవిధముగా కృషి చేసినందుకు నేడు నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, IPS., పుష్పగుచ్చాలతో మొక్కలతో మరియు శాలువా లతో అభినంధించి సత్కరించడము జరిగింది.










