నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి :-19
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం నందు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పీ.ఎస్.ని మర్యాదపూర్వకముగా నిజామాబాదు ట్రైయినీ కలెక్టర్ సoకేత్ కుమార్ పుష్పగుచ్చాని అందజేశారు.ఈ సందర్భంగా నిజామాబాదు ట్రైయినీ కలెక్టర్ ని స్వాగతిస్తూ అభినందించారు.