స్థానిక వార్తలు

మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ కళా బృందం వారి పోలీస్ అమరవీరుల వారోత్సవాల అవగాహన కార్యక్రమం

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 24 : నిజామాబాద్ పోలిస్ కమిషనర్ సాయి చైతన్య IPS  ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కళా బృందం వారి ఆధ్వర్యంలో మెండోరా పోలీస్ స్టేషన్ ...

మాక్లూర్ కస్తూరిబా పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

గొట్టిముక్కలలో ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో, జై భారత్ దినపత్రిక అక్టోబర్ 23 : మాక్లూర్ మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను, గొట్టిముక్కలలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు ...

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు జై భారత్ యాజమాన్యం ముహమ్మద్ అబ్దుల్ ముఖిమ్.

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ అక్టోబర్ 20 : దీపావళి పండుగను పురస్కరించుకుని జై భారత్ యాజమాన్యం ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో. ఏ నవీన్ కుమార్ జిల్లా ప్రజలకు, ఉమ్మడి జిల్లా ...

తెలంగాణ బంద్ విజయవంతం

ఆర్మూర్  జై భారత్ అక్టోబర్ 18 : తెలంగాణ టీపీసీసీ మరియు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్  ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి  ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు ...

ఆయిల్ పామ్ లక్ష్య సాధనలో నిర్లక్ష్యానికి తావిస్తే చర్యలు తప్పవు – కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ అక్టోబర్ 18 : జిల్లాలో నిర్దేశిత లక్ష్యం మేరకు ఆయిల్ పామ్ సాగు జరిగేలా అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ...

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యత నివ్వాలని

జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జై భారత్ ఆగస్టు 18 : సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ...

అనాధ అమ్మకు ఆపన్న హస్తంగా నేనున్నా అంటూ స్పందించిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి

కామారెడ్డి జై భారత్ ఆగస్టు 18 : సోమవారం నాడు కామారెడ్డి పట్టణంలోని రైల్వే స్టేషన్ లో గత పది రోజుల నుండి వానలో తడుచుకుంటూ ఉంటున్న వృద్ధురాలికి అండగా ఆపన్న హస్తం ...

కమ్మర్పల్లి, మోర్తాడ్ లలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

కమ్మర్పల్లి జై భారత్ జూలై 30 : కమ్మర్పల్లి, మోర్తాడ్ మండల కేంద్రాలలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కమ్మర్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, సహకార సంఘాల ఎరువుల ...

గుండెపోటుతో జర్నలిస్ట్ రవి ప్రతాప్ చావ్లా కూతురు మృతి 

హైదరాబాద్ జై భారత్ జూలై 19 : సీనియర్ జర్నలిస్ట్ రవి ప్రతాప్ చావ్లా కూతురు రోషిని చావ్లా (28) అనారోగ్యంతో శనివారం ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. నిజామాబాద్ ...

రేవంత్ రెడ్డి నేతృత్వంలో “రైతు నేస్తం

ఆర్మూర్ జై భారత్ జూన్ 17: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన “రైతు నేస్తం – రైతులతో ముఖాముఖి” కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ ...