స్థానిక వార్తలు
గుండెపోటుతో జర్నలిస్ట్ రవి ప్రతాప్ చావ్లా కూతురు మృతి
హైదరాబాద్ జై భారత్ జూలై 19 : సీనియర్ జర్నలిస్ట్ రవి ప్రతాప్ చావ్లా కూతురు రోషిని చావ్లా (28) అనారోగ్యంతో శనివారం ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. నిజామాబాద్ ...
రేవంత్ రెడ్డి నేతృత్వంలో “రైతు నేస్తం
ఆర్మూర్ జై భారత్ జూన్ 17: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన “రైతు నేస్తం – రైతులతో ముఖాముఖి” కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ ...
నందిపేట్ లో రైతు నేస్తం కార్యక్రమం
నందిపేట్ జై భారత్ జోన్ 16: ( షేక్ గౌస్) ఈ రోజు నందిపేట్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న రైతులు మరియు వ్యవసాయ అధికారులు ...
నాగేపూర్ గ్రామంలో గ్రామసభ.
నవీపేట్ జై భారత్ జూన్ 10: నవీపేట్ మండలం నాగేపూర్ గ్రామంలో గ్రామసభలో ఎం. పి. ఓ. ప్రత్యేక అధికారి మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని,కరోనా చీకున్ గున్య, మలేరియా, ...
నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను ఆహ్వానించిన ఎంపీ అరవింద్, పల్లె గంగారెడ్డి
నిజామాబాద్ జై భారత్ జూన్ 9: (షేక్ గౌస్) దేశవ్యాప్తంగా పసుపు సాగుదారులకు పెద్ద సంకేతంగా, తెలంగాణలోని నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం ఈ జూన్ చివరి వారంలో ...
నందిపేట మండలం లో బక్రీద్ ఉత్సాహం
భక్తి శ్రదాలతో ఈద్గాహ్లలో నమాజ్ ఆచరించిన ముస్లిం సోదరులు. నందిపేట జై భారత్ జూన్ 7: (షేక్ గౌస్) త్యాగానికి ప్రతీకగా పరిగణించే ఈద్ ఉల్ అజ్హా (బక్రీద్) పండుగను నందిపేట మండలంలోని ...
బ్యాంకర్లతో సమావేశమైన జిల్లా కలెక్టర్
కామారెడ్డి జై భారత్ జూన్:4 కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ అధ్యక్షతన డిసిసి డిఎల్ ఆర్సి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బ్యాంకులవారీగా, వివిధ సంక్షేమ శాఖల వారీగా ...
ఉద్యోగులకు ఘన సన్మానం
నందిపేట్ జై భారత్ జూన్:3 (షేక్ గౌస్) కంఠం గ్రామంలో మంగళవరం ఉద్యోగస్తుల సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పదవీ విరమణ చేసిన దారపు భూమన్న , జంగాం సత్యం లను ...
కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు
నిర్మల్ జై భారత్ జూన్ :2(నాని భోజన్న) సోమవారం ఉదయం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొని ...
రాష్ట్ర డిజిపి ని కలిసిన నిజామాబాద్ పోలీస్ కమీషనర్.
కామారెడ్డి జై భారత్ మే:29 కామారెడ్డి జిల్లాలోని పోలీస్ కార్యాలయాన్ని గురువారం డీజీపీ డా.జితేందర్ ఐపీఎస్ సందర్శించిన సందర్భంగా నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య ఐపిఎస్ పుష్పగుచ్ఛం అందజేసి మర్యాద పూర్వకంగా కలిశారు.