స్థానిక వార్తలు
సాగు రంగంలో నిజామాబాద్ ఘనతను మరింతగా ఇనుమడింప జేయాలి
కలెక్టర్ ఇలా త్రిపాఠి. జిల్లా అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని వెల్లడి. జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జనవరి 05: వ్యవసాయ రంగంలో తనదైన ప్రత్యేకతను కలిగి ఉన్న నిజామాబాద్ జిల్లా ...
బోధన్ మున్సిపాలిటీలో ముసాయిదా ఓటరు జాబితా విడుదల
జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జిల్లా బ్యూరో జనవరి 01 : (నవీన్ కుమార్) బోధన్ పట్టణ మున్సి పాలిటీలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వార్డు నంబర్లు 1 నుంచి ...
నల్ల దుస్తులతో జర్నలిస్టుల నిరసన.. మంత్రి జూపల్లికి వినతి
నిర్మల్ జర్నలిస్టుల రిలే నిరాహార దీక్షలు 5వ రోజు.. సానుకూలంగా స్పందించిన మంత్రి. శనివారం నల్ల రంగు దుస్తులు ధరించి నిరసన తెలిపిన జర్నలిస్టులు. అదే సమయంలో మంత్రి రాక.. బైక్ ర్యాలీగా ...
ప్రజల నహకారంతోనే గ్రామ వంచాయతి ఎన్నికలు శాంతియుతంగా జరిగాయి
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 18: నిజామాబాద్ లో గ్రామ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్డు వెలువడిన నాటి నుండి డిసెంబర్ 17 వరకు ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కృషి చేసిన ...
కన్నుల పండుగ అయ్యప్ప స్వామి పడిపూజ.
అయ్యప్ప నామస్మరణతో మార్మోగిన అర్బన్ ఎమ్మెల్యే స్వస్థలం నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 07 : డి ఎస్ ఎన్ హోమ్స్ ప్రాంగణం అంగరంగ వైభవంగా , కన్నుల పండుగగా పడి ...
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఎన్నికల ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలి–కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 21 : గ్రామ పంచాయతీ 2వ సాధారణ ఎన్నికలు – 2025 కోసం జిల్లాలోని వివిధ ఎన్నికల కార్యకలాపాలకు నోడల్ అధికారులను నియమిస్తూ శుక్రవారం ...
100 శాతం సబ్సిడీతో చేప విత్తనాల సరఫరా–ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 21 : దేశంలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే మత్స్యకారులకు 100 శాతం సబ్సిడీతో చేప విత్తనాన్ని సరఫరా చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం ...
రాంపూర్ లో జ్యోతిబాపూలే పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో, జై భారత్ దినపత్రిక నవంబర్ : 07 ( నవీన్ కుమార్) డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో గల మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ టి.వినయ్ ...
నవంబర్ 15న స్పెషల్ లోక్ అదాలత్–జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మీ
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ : 01 ప్రజల విసృత ప్రయోజనాలకు పెద్దపీఠ వేస్తు నవంబర్ 15 న కోర్టు ప్రాంగణాలలో స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా ...
మోపాల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ
దేశభక్తి,సామరస్య భావాలను యువతలో పెంపొందించుకోవాలి –మోపాల్ ఎస్ఐ. జెడ్ సుస్మిత ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 31 : సర్దార్ వల్లభభాయి పటేల్ జయంతిని పురస్కరించు కొని రాష్ట్రీయ సమన్వయ దినోత్సవం ...
















