రాష్ట్ర వార్తలు
తెలంగాణ అమర వీరులకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా. తెలంగాణ ఉద్యమంలో తన గలం కలంతో ప్రజలను చైతన్య పరిచిన అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం స్వాగతిస్తున్నాం. గత ప్రభుత్వంలో అర్బన్ ...
సీఎం రేవంత్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు
బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి. జై భారత్ దినపత్రిక తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జనవరి 01 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ ...
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్రిడిటేషన్ జీవో జారీ .
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 22 : రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇచ్చే మీడియా అక్రెడిటేషన్ కార్డుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2016 నాటి పాత నిబంధనలను ...
ఢిల్లీకి బయలుదేరిన సీఎం.
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 25 :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిశంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షుల నియామకాలపై అఖిల భారత కాంగ్రెస్ ...
తెలంగాణ ఎండోమెంట్ నూతన డైరెక్టర్ గా ఐఏఎస్ హరీష్
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 25 : రాష్ట్ర ఎండోమెంట్ డైరెక్టర్ గా హరీష్ ఐఏఎస్ బాధ్యతలు స్వీకరించిన శుభసందర్భంలో రాష్ట్ర డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర అటవీ ...
నిజామాబాద్–కామారెడ్డి హైవేపై … జమాత్ ఎ ఇస్లామీ , ఎం.పి.జే అర్ధరాత్రి సహాయ కార్యక్రమం
నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 29 : (షేక్ గౌస్) తెలంగాణలో కురిసిన భారీ వర్షాలతో నిజామాబాద్–కామారెడ్డి జాతీయ రహదారిపై రాత్రి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో ...
తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీ
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:19 తెలంగాణలో భారీగా డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 77 మంది ...
రైతును రాజును చేసిన కేసీఆర్ రాజ్యమే ముద్దు
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:4 అందగత్తె ఆటకు వందనం..అన్నదాత చేతికి సున్నం_అందం హిందోళం, వ్యవసాయం గందరగోళం,ధాన్యం కొనే దిక్కు లేక రోడ్లపాలైన రైతులు,_ఇదే ప్రజాపాల నంటూ కాంగ్రెస్ ...
గ్యాస్ వినియోగదారులకు షాక్.. సిలిండర్ ధర పెంపు
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్: 7 గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఒక్కో సిలిండర్పై రూ.50 పెంచింది. ఈ మేరకు కేంద్ర మంత్రి ...
తెలంగాణ ఆర్టీసీ కార్మికులను చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 8. ఫిబ్రవరి నెలలో సమ్మెకు దిగడానికి టి జి ఎస్ ఆర్ టి సి జేఏసీ సిద్ధమవుతుంది. హైదరాబాదులోని బస్ భవన్ ఆపరేషన్ ...
















