రాజకీయాలు
అభివృద్ధి కోసమే ఎమ్మెల్యే పోచారం సీఎంను కలిశారు
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 25 : తెలంగాణలో ఏ నియోజకవర్గంలో జరగని అభివృద్ధి బాన్సువాడ నియోజకవర్గంలో జరిగిందని, మా నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి వల్లే సాధ్యమైందని పోచారం వర్గీయులు తెలిపారు. ...
పొరపాట్లు లేకుండా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టాలి–రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 25 : ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎనిమిది బూత్ లకు ఇన్చార్జిగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి నియామకం
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 25 : హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో శనివారం ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన ...
తెలంగాణ ఎండోమెంట్ నూతన డైరెక్టర్ గా ఐఏఎస్ హరీష్
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 25 : రాష్ట్ర ఎండోమెంట్ డైరెక్టర్ గా హరీష్ ఐఏఎస్ బాధ్యతలు స్వీకరించిన శుభసందర్భంలో రాష్ట్ర డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర అటవీ ...
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందించాలి…మాజీ మంత్రి,బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుద ర్శన్ రెడ్డి
కుర్నాపల్లిలో నూతన హెల్త్ సబ్ సెంటర్ భవనాన్ని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు.. ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 25 : గ్రామీణ ప్రాంతాలలోనీ పేద ప్రజలకు వైద్య ఆరోగ్య ...
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తీసింది. -కబ్జాకు గురైన శివాలయ భూమిని కాపాడుతా.
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్– భూపతిరెడ్డి ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 24 : గత బీఆర్ఎస్ ప్రభుత్వం 9 లక్షల కోట్ల అప్పుచేసి తెలంగాణ ...
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ఎర్రవల్లిలో కేసీఆర్ కీలక సమావేశం
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 23 : హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు లక్ష్యంగా పార్టీ అధినేత కేసీఆర్ ...
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి – బండి సంజయ్
తెలంగాణ రాష్ట్ర బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 23 : ఘట్కేసర్లో కాల్పుల ఘటనలో గాయపడిన ప్రశాంత్సింగ్ (సోను)ని కలవడానికి కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, కె. లక్ష్మణ్, ఇతర బీజేపీ ...
మైనార్టీ మంత్రి లేని ఏకైక కాంగ్రెస్ కేబినెట్ రేవంత్ రెడ్డి దే
కాంగ్రెస్ సర్కార్ ముస్లింలను అన్యాయం చేస్తోంది తెలంగాణ రాష్ట్ర బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 23 : హైదరాబాద్ కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ...
కేటీఆర్ వి చవకబారు రాజకీయాలు: పీసీసీ చీఫ్
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 23 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చవకబారు రాజకీయాలు చేస్తున్నారని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. కాంగ్రెస్ ...
















