రాజకీయాలు

జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు– సేవా కార్యక్రమలు చేసిన కార్యకర్తలు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 7. (షేక్ గౌస్) అనాధ పిల్లలకు అన్నదానం…రక్తదాన శిబిరం –  బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి ...

ఎంపీ అర్వింద్ దిష్టిబొమ్మ దహనం

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 6. నగరంలోనిఎన్టీఆర్ చౌరస్తాలో గురువారం కాంగ్రెస్ నాయకులు ఎంపీ ధర్మపురి అర్వింద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మాజీ కాంగ్రెస్ ...

జవహర్ నవోదయ విద్యాలయాన్ని అడ్డుకుంటున్న మాజీ మంత్రివర్యులు బోధన్ ఎమ్మెల్యే శ్రీ పి సుదర్శన్ రెడ్డి దిష్టిబొమ్మ దాహనం. 

తెలంగాణా రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 5. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శ్రీ దినేష్ పటేల్ కులచారి మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ అర్వింద్ ధర్మపురి ...

పట్టభద్రులు నరేందర్ రెడ్డిని గెలిపించాలి: వినయ్ రెడ్డి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 25.(షేక్ గౌస్)  కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో ఏం ఎల్ సి గా పట్టభద్రులు గెలిపించాలని ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ...

నిరుద్యోగులు పక్షాన నిలబడతా… పట్టభద్రుల  ఎమ్మెల్సీ అభ్యర్థి అబ్బ గోని అశోక్ గౌడ్..

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 25. ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అబ్బ గోని అశోక్ గౌడ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మెట్పల్లి ...

వెల్మల్ గ్రామంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

 నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 25.(షేక్ గౌస్) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వెల్మల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రాడ్యూట్ అభ్యర్థిలను కలిసి ప్రచారం నిర్వహించారు. ...

జక్రాన్పల్లి లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 22. జ్యోతిబాపూలే మహిళా డిగ్రీ కళాశాల ఆకస్మిక తనిఖీ నిజామాబాద్, ఫిబ్రవరి 22 : నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలతో ...

రెండవసారి జగిత్యాల కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు గా సొగ్రబీ నియామకం

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 17. ఈరోజు హైద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్ లోకాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీత రావు,జగిత్యాల కాంగ్రెస్ పార్టీ ...

బాల్కొండలో కెసిఆర్ జన్మదిన వేడుకలు 

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక సోమవారం ఫిబ్రవరి 17. బాల్కొండ మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు  జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ...

మెదక్, ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘ సభ్యులు.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక సోమవారం ఫిబ్రవరి 17. మెదక్ నిజాంబాద్ కరీంనగర్ అదిలాబాద్ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలంగాణ ఉద్యమ నాయకుడు బీసీ ఉద్యమ నాయకుడు, నిరుద్యోగుల కోసం ...

error: Content is protected !!