రాజకీయాలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కి లేఖ రాసిన బి ఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 12. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలును కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఈమేరకు కాంగ్రెస్ అగ్రనేత ...
యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ ముదస్సిర్ ఉద్దీన్ ఎన్నికయ్యారు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 12. కాంగ్రెస్ పార్టీ వర్ధమాన యువ నాయకుడు ముహమ్మద్ ముదస్సిర్ ఉద్దీన్ యువజన కాంగ్రెస్ ఎన్నికలలో పాల్గొంటూ యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ...
తెలంగాణ తల్లి విగ్రహానికి పంచామృతాభిషేకం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 10. గౌరవ మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే కేటీఆర్ మరియు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పిలుపు మేరకు బాల్కొండ మండలంలోని వన్నెల్ బి గ్రామంలో తెలంగాణ ...
రేవంత్రెడ్డి దుశ్చర్యతో తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతోంది: ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 9. తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మార్చారని భారాస ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి దుశ్చర్యతో తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతోందని ...
యుఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా మహాసభలు జయప్రదం చేయండి
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 9. ఈరోజు భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని నిజామాబాద్ జిల్లా రూరల్ ...
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68 వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ అబ్బగొని అశోక్ గౌడ్
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 6. తెలంగాణ బిసి గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ అబ్బ గోని అశోక్ గౌడ్ మాట్లాడుతూ భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ...
బాల్కొండలో సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన కాంగ్రెస్ కార్యకర్తలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 2 : కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ అన్న గారి చొరవతో బాధితురాలు జె జ్ఞానేశ్వర్ 60000, బి నరేష్ ...
ప్రతి మనిషికి రక్షణ కవచం రాజ్యాంగం
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 26. దేశంలోని ప్రతి మనిషికి రక్షణ కవచముల రాజ్యాంగం పనిచేస్తుందని అంబేడ్కర్ సంఘాల నాయకులు అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ...
బాపూజీ వచనాలయంలో ఎన్నికల సందర్భంగా నామినేషన్ వేసిన కోనేరు సాయికుమార్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 25. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ని బాపూజీ వచనాలయంలో వచ్చే నెల జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కోనేరు సాయికుమార్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడం ...
బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్ను రాష్ట్ర ప్రభుత్వం యథాతథంగా అమలు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్.
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 25. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్ను రాష్ట్ర ప్రభుత్వం యథాతథంగా అమలు చేయాలని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ...