రాజకీయాలు

జగిత్యాల జిల్లాలో గ్రామ గ్రామాన యాదవులను చైతన్య పరచడమే లక్ష్యం

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 3. యాదవ సంఘం అడహాక్ కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేష్  యాదవ్ జగిత్యాల జిల్లాలో గ్రామ గ్రామాన ఉన్న యాదవులను ...

ఎమ్మెల్సీ అభ్యర్థిగా బిసి ఉద్యమ నేత తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోరం చైర్మన్ అబ్బగోని అశోక్ గౌడ్ 

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 3. సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా ఆర్మూర్ ప్రెస్ క్లబ్ లో ఘనంగా నిర్వహించిన తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ అబ్బ ...

సిఎం రేవంత్ రెడ్డి నీ కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఆర్మూర్ ఇంచార్జీ వినయ్ రెడ్డి.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 1. హైద్రాబాద్ పట్టణం జూబ్లిహిల్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.అలాగే ...

అంబేద్కర్ ను నిండు పార్లమెంట్లో అవహేళన చేస్తూ అవమానించిన కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మ దహనం.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 30. వెంటనే అమిత్ షాను కేంద్రమంత్రి నుండి బర్తరఫ్ చేయాలి. సీపీఐ ఎం.ఎల్ ప్రజాపంథా ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి బి.కిషన్. ఆర్మూర్ పట్టణ ...

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీ ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత విలేకరుల సమావేశం.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 30. కేసీఆర్ పాలనలో గత పదేండ్లు రాష్ట్ర ప్రజలను కన్నబిడ్డలను చూసుకున్నట్లుగా చూసుకున్నారని నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీ ...

నేడు తెలంగాణలో విద్యాసంస్థలు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు 

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 27. నేడు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి చెందిన నేపథ్యంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు ...

అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం: జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షుడు ఖాలేద్ జాఫర్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 25. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో మాత్రమే కాకుండా, కోట్లాది భారతీయులను న్యాయం, సమానత్వం, సామాజిక ఐక్యత కోసం ఐక్యం ...

చేగుంట లో రాష్ట్ర స్థాయి గౌడ జన హక్కుల పోరాట సమితి సమావేశం

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 24. మెదక్ జిల్లా చేగుంట మండల పరిదిలోని కర్ణాల్ పల్లి గ్రామం లో గౌడ్ హక్కుల పోరాట సమితి రాష్ట్ర జనరల్ సెక్రటరీ ...

డా.బి.ఆర్ అంబేద్కర్ గారిని కించపరిచిన అమిత్ షా వెంటనే రాజీనామా చేసి దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం దళితరత్న కోండ్ర ఎల్లయ్య మాదిగ

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 23. MRPS, నాయకపోడు సంఘం, మహజన మహిళ సంఘం జిల్లా కమిటీల అత్యవసర సమావేశం ద ర్మారపు ఎలేందర్ అధ్యక్షతన స్థానిక జిల్లా ...

తెలంగాణ ఒలంపిక్ సంఘం ప్రధాన కార్యదర్శిగా పి మల్ల రెడ్డి.

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 14. నూతనంగా ఎన్నికైన తెలంగాణ ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి పి. మల్లా రెడ్డి గారికి హైదరాబాద్‌లోని ఒలింపిక్ భవన్‌లో  తెలంగాణ అధికార ...

error: Content is protected !!