రాజకీయాలు

ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని నిలదీసిన మహిళలు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 21. ఖుదవన్ పూర్‌ లో నిరసన సెగ గ్రామాలకు రావద్దు” అనే పోస్టర్ల వివాదం మరువక ముందే కొత్త లోల్లి….. ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట్ ...

హద్దులేని సేవ” లక్ష్యంతో ముందుకు వెల్తున్న నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమం

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 21. కుంభమేళాలో ఆశ్రమం సేవా కార్యక్రమాలు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమం అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ...

ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అర గ్యారంటీ మాత్రమే అమలు చేస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు.

షాబాద్లో చేపట్టిన రైతు ధర్నాలో మాట్లాడుతున్న కేటీఆర్. చిత్రంలో.  కౌశిర్రెడ్డి, నవీన్రెడ్డి, నరేందర్రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, సబితారెడ్డి, కార్తీ త్రెడ్డి, అంజయ్యయాదవ్ తదితరులు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై ...

ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీ కార్పొరేటర్ స్రవంతి రెడ్డిని నిలదీసిన కాలనీవాసులు.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 18. నిజామాబాద్ నగరంలోని హమాల్ వాడి ప్రాంతంలో బీజేపీ కార్పొరేటర్ స్రవంతి రెడ్డిని శుక్రవారం ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త సమక్షంలో స్థానికులు తీవ్ర ...

అర్హులందరికీ రేషన్ కార్డులు అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం – ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 18. శుక్రవారం ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి లో మున్సిపల్ అధికారులు నిర్వహించిన రేషన్ కార్డుల సర్వేలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి ...

సంధ్య థియేటర్‌ ఘటనపై స్పందించిన పవన్‌కల్యాణ్‌

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్  న్యూస్ జనవరి 14. గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చారు – పవన్‌ అభిమాని మృతిచెందిన తర్వాత వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించాలి.మానవతా దృక్పథం లోపించినట్టైంది ...

బాల్కొండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బాధితులకు పార్టీ ఇన్సూరెన్స్ చెక్ మరియు loc అందజేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి..

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 13. కమ్మర్పల్లి మండలం బషీరాబాద్ గ్రామానికి చెందిన BRS పార్టీ మహిళ కార్యకర్త ఆకుల లావణ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలం చేయగా పార్టీ ...

డొంకేశ్వర్ మండలంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 10. డొంకేశ్వర్ మండలంలోని మారంపల్లి గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ నిర్వహించారు. ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ పొద్దుటూరు వినయ్ ...

మెట్టు దిగిన ప్రభుత్వం  మూడు నెలలు కాదు త్వరలోనే సర్వ శిక్ష అభియాన్ మరియు కేజీవీబీ ఉద్యోగస్తులను రెగ్యులర్ చేయాలి  ఎమ్మెల్సీ అభ్యర్థి అబ్బగోని అశోక్ గౌడ్ డిమాండ్..

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 7. తెలంగాణ రాష్ట్రంలో సర్వ శిక్ష అభియాన్ లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులకు మద్దతుగా నిలిచి వారి ధర్నాలో పాల్గొన్నటువంటి తెలంగాణ బీసీ ...

నందిపేట్‌ గ్రామం లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 7. నందిపేట్ మండలం షాపూర్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న నిరడి నాగు కి రూ. 38,000 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కను కాంగ్రెస్ ...

error: Content is protected !!