రాజకీయాలు

బాల్కొండ లో CMRF చెక్కుల పంపిణి

బాల్కొండ జై భారత్ జూలై 8:  మంగళవారం మాజీ మంత్రివర్యులు బాల్కొండ శాసనసభ్యులు  వేముల ప్రశాంత్ రెడ్డి  సహకారంతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణి కార్యక్రమం. బాల్కొండ పట్టణానికి చెందిన అయిదు గురు ...

ప్రజా సమస్యల పరిష్కారంలో ఎమ్మార్పీఎస్ కీలక పాత్ర- మైలారం బాలు

ఆర్మూర్ జై భారత్ జూలై 7: ( షేక్ గౌస్ ) మాదిగల ఆకాంక్షలను నెరవేర్చడంలో ఎమ్మార్పీఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు, ...

ఇందిరమ్మ ఇళ్లకు డబ్బులు అడిగితే కాంగ్రెస్ నుంచి బహిష్కరణ– షబ్బీర్ అలీ

నిజామాబాద్ జై భారత్ జూన్ 30: (షేక్ గౌస్) ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు లబ్ధిదారుల వద్ద కాంగ్రెస్ నాయకులు లేదా కమిటీ సభ్యులు ఎవరు డబ్బులు అడిగినా, వారిని కాంగ్రెస్ పార్టీ నుంచి ...

మూడు సార్లు ప్రారంభోత్సవాలు… రైతులకు లాభం ఏంటి?-బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి తీవ్ర విమర్శ

నిజామాబాద్ జై భారత్ జూన్ 30: నిజామాబాద్ ప్రతినిధి: ఒకే పసుపు బోర్డు కోసం మూడు సార్లు ప్రారంభోత్సవాలు చేస్తూ, నిజామాబాద్‌లో నేమ్‌ప్లేట్ పెట్టి, అసలు కార్యాలయం మాత్రం డిల్లీలో నడిపిస్తూ కేంద్రం మళ్లీ ...

కాసుల కోసం జేసీబీ–కేసుల కోసం ఏసీబీ

ఆర్మూర్ జై భారత్ జూన్ 23: కుట్రపూరితంగా కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు . కొనసాగుతున్న కాంగ్రెస్ సర్కారు కక్ష సాధింపుల పర్వం అసలు రేవంతే అంతులేని అవినీతి పరుడు కాంగ్రెస్ అంటేనే ఫాదర్ ...

ఈనెల 29న కేంద్రమంత్రి అమిత్ షా నిజామాబాద్ కు రాక.

ఫోన్ ట్యాపింగ్ చేసిన సిబిఐ కి అప్పగించాలి.  జిల్లాకు మంత్రి పదవి రాకపోవడం శోచనీయం. మీడియా సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్. నిజామాబాద్ జై భారత్ జూన్ 23: ఈనెల 29న కేంద్ర ...

నగరంలోనే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు;మహేష్ గౌడ్,షబ్బీర్ అలీ.

నిజామాబాద్ జై భారత్ జూన్ 22: నిజామాబాద్ జర్నలిస్టులకు నగరంలో నివాస యోగ్యం కలిగిన స్థలాలు నూటికి నూరు శాతం ఇస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ ...

కేటీఆర్‌పై కేసు అంటే – ప్రశ్నించే గొంతు పై కత్తి: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.

హైదరాబాద్ జై భారత్ జూన్ 16: తెలంగాణలో ప్రజల తరఫున మాట్లాడే నాయకులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి ...

బీజేపీ మండల ఉపాధ్యక్ష గా  గద్దె రవీందర్‌.

నందిపేట్ జై భారత్ జూన్ 11: (షేక్ గౌస్) నందిపేట్ మండల బీజేపీ మండల ఉపాధ్యక్షుడిగా గద్దె రవీందర్ నియమితులయ్యారు. ఆయన నియామక పత్రాన్ని మంగళవారం రోజున మండల ఇంచార్జ్ నూతల శ్రీనివాస్ చేతుల ...

సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకుంటే చావడానికైనా సిద్ధం

బోధన్ జై భారత్ జూన్ 10 : వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపిన సుదర్శన్ రెడ్డి అభిమానులు బోధన్ పట్టణంలోని బీటి నగర్ లో కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ జెండాలు పట్టుకుని నిరసనలు ...

12314 Next
error: Content is protected !!