రాజకీయాలు

నిజామాబాద్–కామారెడ్డి హైవేపై … జమాత్ ఎ ఇస్లామీ , ఎం.పి.జే అర్ధరాత్రి సహాయ కార్యక్రమం

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 29 : (షేక్ గౌస్) తెలంగాణలో కురిసిన భారీ వర్షాలతో నిజామాబాద్–కామారెడ్డి జాతీయ రహదారిపై రాత్రి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో ...

తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఎన్నిక.

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 24 : నిజామాబాద్ నగరంలో శనివారం   తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల రాష్ట్ర కార్యకర్తల,నాయకుల సమావేశం నిర్వహించి రాష్ట్ర కమిటీని 21మంది  తో ...

ఈనెల 25 నా ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు.

నిజామాబాద్ జిల్లాలో జీవన్ రెడ్డి స్టైలే వేరు–బీఆర్ఎస్ బలోపేతానికి ప్రత్యర్ధుల ఊహకందని ఎత్తుగడలు వేరే పార్టీల నుంచి బీఆర్ఎస్ లోకి జాయినింగ్స్ లో ఆయన వ్యూహాలు నెక్స్ట్ లెవల్–ఒక్క ఆర్మూర్ నుంచే పోటీ ...

కేటీఆర్ సమక్షంలో 25న బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు

నిజామాబాద్ జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్ లకు షాక్-గులాబీ తీర్థం పుచ్చుకోనున్న బీజేపీ నేత విజయభారతి. -త్వరలో బీఆర్ఎస్ లోకి పెద్ద ఎత్తున వలసలు -బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ...

రాజీవ్ గాంధీ జయంతి లో పాల్గొన్న అర్ముర్ నియోజక నాయకులు

హైదరాబాద్ జై భారత్ ఆగస్టు 20 : హైదరాబాద్ గాంధీ భవన్‌లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 81వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ...

బాన్సువాడ లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.

బాన్సువాడ జై భారత్ ఆగస్టు 16 : బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసంలో బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు,రాష్ట్రవ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస రెడ్డి,రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి 69మందిలబ్ధి దారులకు ముఖ్యమంత్రి ...

వాజ్ పేయి వర్ధంతిని పురస్కరించుకొని నివాళులర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ.

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 16 : దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడు అటల్ బిహారీ వాజ్ పేయి అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ గుప్తా వెల్లడించారు.భారతీయ జనతా పార్టీ ...

ఎక్స్ ప్రెస్ బస్సులను ప్రారంభించిన పోచారం శ్రీనివాస్.

బాన్సువాడ జై భారత్ ఆగస్టు 16 : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీ ఎస్ ఆర్ టి సి) బాన్సువాడ డిపోకు కేటాయించిన రెండు కొత్త ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసు లను ...

కాంగ్రెస్ ఏలుబడిలో రైతాంగం కంటతడి – మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 12 : యూరియా కొరత అన్నదాతలకు గుండెకోత –రుణమాఫీ ఒక నాటకం, రైతు భరోసా ఒక బూటకం–సర్కార్ నిర్లక్ష్యంతో బలిపీఠం పై తెలంగాణ వ్యవసాయం–వరంగల్ రైతు డిక్లరేషన్ కు ...

బాల్కొండ లో CMRF చెక్కుల పంపిణి .

బాల్కొండ జై భారత్ జూలై 31 : గురువారం గౌరవ మాజీ మంత్రివర్యులు, బాల్కొండ శాసనసభ్యులు  వేముల ప్రశాంత్ రెడ్డి  సహకారంతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మండల కేంద్రానికి చెందిన ఎర్రం రమ్య 60000, ...

12316 Next
error: Content is protected !!