స్థానిక వార్తలు

మహిళా శిశు సంక్షేమ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఝాన్సీ రాణి

కామారెడ్డి జై భారత్ ఆగస్టు 12 : జిల్లా సంక్షేమ శాఖ అధికారి కార్యాలయము కలెక్టరేట్ కామారెడ్డి నీ సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా శాఖలోని వివిధ శాఖలను సందర్శించి శాఖ పనితీరును అమలు చేయుచున్న ...

అంగన్వాడి సమస్యల పట్ల కలెక్టర్ ని కలిసిన టీఎన్జీవో నాయకులు

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 12 : అంగన్వాడి సమస్యల పట్ల టీఎన్జీవోస్ జిల్లా నాయకులు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని కలిశారు. మంగళవారం ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి ...

భారీ వర్ష సూచన నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాలి –కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి.

అత్యవసరం అయితేనే ఇళ్ళ నుండి బయటకు రావాలి,ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వండి,క్షేత్రస్థాయి లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి.అత్యవసర పరిస్థితులు అయినందున సెలవులు రద్దు.అధికారులు, సిబ్బంది అందరూ అందుబాటులో ...

దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ.

వెంటనే ప్రధానిగా రాజీనామా చేయాలి.ఎన్టీఆర్ చౌరస్తాలో మోడీ దిష్టిబొమ్మ దహనం. నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 12 : దేశంలో ఎలక్షన్ కమిషన్ ను అడ్డుపెట్టుకొని నరేంద్ర మోడీ చేసిన ఓట్ల దొంగతనానికి నిరసనగా ...

ఐక్యతను చాటే  తిరంగా ర్యాలీ – అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 12 : నిజామాబాద్ నగరంలో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఇందూర్ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా నుండి తిలక్ గార్డెన్ వరకు ...

కాకతీయ విద్యాసంస్థల అధ్యక్షుడు సుబ్బారావు కన్నుమూత

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 12 : కాకతీయ విద్యాసంస్థల అధ్యక్షుడు మండవ వెంకట సుబ్బారావు కన్నుమూశారు. విద్యాసంస్థల ఛైర్పర్సన్ విజయలక్ష్మి తండ్రి సుబ్బారావు. అనారోగ్యంతో మంగళవారం మరణించారు. కాకతీయ విద్యాసంస్థల అభివృద్ధికి ఎంతో కృషి ...

ఆర్మూర్ అభివృద్ధికి 20 కోట్లు కావాలని సీఎం ను కోరిన వినయ్ రెడ్డి.

ఆర్మూర్ జై భారత్ ఆగస్టు 12 : (షేక్ గౌస్) ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా తీర్చిదిద్దాలని సంకల్పంతో, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మంగళవారం ...

జలాల్ భుఖారి దర్గా ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్.

బోధన్ జై భారత్ ఆగస్ట్ 11 : నేడు రాత్రి సమయంలో బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెంజల్ బేస్ సమీపంలో గల జలాల్ భుఖారి దర్గా ఉర్సు ఉత్సవాలు గత మూడు రోజుల ...

పదవీ విరమణ చేస్తున్న అధికారులకు ఘనంగా వీడ్కోలు

 టీజీఓ సంఘం ఆధ్వర్యంలో సన్మాన మహోత్సవం నిజామాబాద్ జై భారత్ జూలై 30 : నిజామాబాద్ జిల్లాలో వివిధ శాఖలలో విధులు నిర్వర్తిస్తున్న ఐదుగురు అధికారులు ఈ నెల 31న పదవీ విరమణ చేస్తున్న ...

నిజామాబాద్ జై భారత్ జూలై 29 : నేడు IDOC కలెక్టర్ ఆఫీస్ నందు  తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, మరియు రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్  డాక్టర్ ...