స్థానిక వార్తలు

నూతన బోధన్ డిపో మేనేజర్ గా విశ్వనాథ

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-24 టీజీఎస్ ఆర్టీసీ బోధన్ డిపో మేనేజర్ గా విశ్వనాథ్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆసిఫాబాద్ డిపో నుండి బోధన్ కు ...

రాజీవ్ యువ వికాసం పథకం లో ఎస్సీ,ఎస్టీలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:24 (గంగాధర్) ఈరోజు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ప్రజావాణి కార్యాలయంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ ) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ...

జర్నలిస్టుల మతసామరస్య కార్యక్రమాలు అభినందనీయం – ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హాందాన్

నిజామాబాద్  ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ :23 జర్నలిస్టులు మతసామరస్యాన్ని ప్రోత్సహిస్తూ తమ ప్రెస్ క్లబ్‌ను భిన్న మతాల అనుబంధానికి వేదికగా నిలిపి, వివిధ పండుగలను నిర్వహించడం అభినందనీ యమని ...

కొత్తగా ప్రారంభం కానున్న గ్రంథాలయ భవన పరిశాలన.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ :23 (షేక్ గౌస్) డోంకేశ్వర్ మండల కేంద్రంలో త్వరలో ప్రారంభం కానున్న కొత్త గ్రంథాలయాన్ని గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజా రెడ్డి ఆదివారం ...

రేపు జిల్లాకు సీఎం రాక

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-22 ఇందూరు తిరుమలలో జరిగే స్వామివారి కల్యాణానికి హాజరు నిజామాబాద్ జిల్లాలోని మోపాల్ మండలం నర్సింగ్ పల్లిలో గల ఇందూరు తిరుమల వార్షిక బ్రహోత్సవాలు ...

ట్రాఫిక్ సిబ్బందికి కంటి అద్దాలు ,వాటర్ బాటిల్స్ లను పంపిణీ చేసిన పోలీస్ కమీషనర్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:20 నిజామాబాద్ జిల్లాలో ట్రాఫిక్ సిబ్బందికి ప్రతీదినం మండుటెండలో ఎండ తీవ్రతను తట్టుకొని విధులు నిర్వహిస్తూనారన్నా ఉద్దేశ్వంతో వారికి  కంటికి చలువ దనమును ఇచ్చే ...

అభివృద్ధి పనుల్లో ఆలస్యం వద్దు – ప్రభుత్వ సలహా దారు , మహమ్మద్ అలీ షబ్బీర్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి: 20 (షేక్ గౌస్) వేసవి కాలం ప్రారంభం అయినందున తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అధికారులను ...

ఇఫ్తార్ విందులో పాల్గొన్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:-20  నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.ఎస్,. నిజామాబాదులోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కచ్చియా మసీదులో సాయంత్రం ...

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ని కలిసిన అదనపు డిసిపి

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:-19  నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం నందు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పీ.ఎస్.ని మర్యాదపూర్వకముగా స్పెషల్ బ్రాంచ్ ఏసిపి ...

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గారిని కలిసిన నిజామాబాదు ట్రైయినీ కలెక్టర్

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి :-19  నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం నందు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పీ.ఎస్.ని మర్యాదపూర్వకముగా నిజామాబాదు ట్రైయినీ ...

error: Content is protected !!