స్థానిక వార్తలు

ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన నిజామాబాద్ పోలీస్ కమీషనర్ 

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్: 30 ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు తెలుపుతున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని ముస్లిం ప్రజలందరికి మార్చ్ 31న ...

పోలీస్ సిబ్బంది కి దర్బార్ కార్యక్రమం నిర్వహించిన పోలీస్ కమీషనర్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:29 ఆర్మూడ్ రిజర్వ్  మరియు హోమ్ గార్డ్స్  సిబ్బందికి గల సమస్యలు క్షుణ్ణంగా తెలుసుకున్న పోలీస్ కమీషనర్ నేడు నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ ...

నగరంలో కమిషనర్ పి సాయి చైతన్య ఫుట్ మార్చ్ పర్యటన

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్: 28 రంజాన్ మాసం చివరి శుక్రవారం ( జుమ్మాత్తుల్ విదా ) సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన  పోలీస్ కమీషనర్ ఈరోజు జుమ్మాతుల్ ...

నిజామాబాద్ నగరం చంద్రశేఖర్ కలోనీ ఖైరుల్ ఆనం మస్జిద్ లో ఇఫ్తార్ విందు కార్యక్రమం

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:27 42 డివిజన్ ఇంచార్జీ నూర్ ఓద్దిన్ , 41 డివిజన్ ఇంచార్జీ సాబిర్, ఆద్వర్యం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముస్లిం ...

మతసామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందులో పాల్గొన్న నిజామాబాద్ సీపీ

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:27 నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్  రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ఇఫ్తార్ విందులో గురువారం ...

సెర్ప్ లక్ష్యాల సాధనకు కట్టుదిట్టమైన చర్యలు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక:-27 పెండింగ్ కమీషన్ బకాయిలు ఐకెపి సంఘాలకు చెల్లించేలా చర్యలు కుట్టు కేంద్రాల ద్వారా ప్రైవేటు ఆర్డర్లు సైతం చేపట్టాలి నవంబర్ వరకు జిల్లా ...

నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేశ వేణు ఆధ్వర్యంలో జై బాపు జై భీం జై సంవిధాన్ ప్రోగ్రాం 

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-26 మాజీ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మరియు డివిజన్ 7,8,26,50 కోఆర్డినేటర్ రామర్తి గోపి అధ్యక్షతన స్థానిక నాయకులు, ఇందిరమ్మ కమిట ...

ఆస్తి పన్ను బకాయిల చెల్లింపుల కోసం వన్ టైం సెటిల్మెంట్. ఒకే విడతలో చెల్లిస్తే 90 శాతం బకాయి వడ్డీ మాఫీ వర్తింపు.

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి (తెలంగాణ పత్రిక) మార్చ్:-26 కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి. ఆస్తి పన్ను బకాయిల చెల్లింపులపై రాయితీ సదుపాయాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ ను అమలు ...

రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తుల ఆహ్వానం-జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-26 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “రాజీవ్ యువ వికాసం” స్వయం ఉపాధి పథకాలకు నిజామాబాద్ జిల్లాలోని ఎస్సీ వర్గానికి చెందిన నిరుద్యోగ ...

ధాన్యం సేకరణ పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు 

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-26 రైతుల ప్రయోజనార్ధం జిల్లాలో యాసంగి సీజన్ కు సంబంధించిన వరి ధాన్యం సేకరణ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షణ జరిపేందుకు వీలుగా జిల్లా ...

error: Content is protected !!