విద్య

విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాలి: డాక్టర్ వినయ్ ధన్ పాల్.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 12. అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నిర్వహించిన కేలో భారత్ బహుమతుల ...

గ్రంథాలయాన్ని పరిశీలించిన జిల్లా చైర్మన్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 6.(ఏ గంగాధర్) డిచ్పల్లి మండలంలో జడ్.పి.హెచ్.ఎస్డిచ్ పల్లి పాఠశాల యందు విద్యార్థుల కొరకు ఏర్పాటు చెయ్యబడిన గ్రంధాలయాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన గ్రంధాలయ ...

ప్రజావాణి లో శ్రీచైతన్య పాఠశాల పై ఫిర్యాదు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 30. తెలంగాణ విద్యార్థి పరిషద్ ఆధ్వర్యంలో లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు ఈ సంధర్భంగా నగర అధ్యక్షడు అఖిల్ ...

కోళ్ల ఫారం పై సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు .విద్యార్థులను రోగాల బారినుండి కాపాడండి మహా ప్రభో ! AIPSU

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 12. బాన్సువాడ పట్టణంలోని S.R.N.K డిగ్రీ కాలేజ్ మరియు నర్సింగ్ కాలేజ్ ఎదురుగా ఉన్నటువంటి కోళ్ల ఫారం పై AIPSU విద్యార్థి సంఘ ...

బాల్కొండ క్రీడాకారులు ఒలంపిక్స్ స్థాయి లో ప్రాతినిధ్యం వహించాలి- మానాల మోహన్ రెడ్డి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 12. బాల్కొండ మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు ముగింపు సందర్భంగా గత మూడు రోజుల నుంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ...

నిజామాబాద్ నగరం లో ఘనంగా జిల్లా స్థాయి ఇన్స్పైర్ మరియు సైన్స్ ప్రదర్శనలు.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 6  ఈరోజు స్థానిక ఎస్ఎఫ్ఎస్ ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి ఇన్స్పైర్ మరియు సైన్స్ ఎగ్జిబిషన్ సంయుక్తంగా నిర్వహించారు ఇన్స్పైర్ ప్రదర్శనలో 126 ఎగ్జిబిట్లతో విద్యార్థులు ...

బల్కొండ మండలంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 1.  ప్రజాపాలన విజయోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించడం జరిగింది.విద్యాశాఖ ...

కాకతీయ స్కూల్ మరియు కాలేజ్ పై చర్యలు తీసుకోవాలి 

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 1.నిజామాబాద్ నగరం లో 9వ తరగతి చదువుతున్నటువంటి శివ జశ్విత్ అనే విద్యార్థి దగ్గు జ్వరంతో బాధపడుతున్నా కానీ యాజమాన్యం కి ఇసువంతా కూడా ...

రాష్ట్ర స్థాయి పోటీలకు బయలుదేరిన మెదక్ రగ్బీ టీమ్

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 1. మెదక్ జిల్లా చేగుంట లో 5వ తేది నాడు చెగుంట లోని ప్రభుత్వ జూనియర్ కాలేజి గ్రౌండ్లో జరిగిన ఉమ్మడి మెదక్ ...

బాన్స్వాడ తెలంగాణ మోడల్ స్కూల్ లో ఘనంగా భారత రాజ్యాంగ కార్యక్రమం

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 26. బాన్సువాడ మండలంలోని కొత్తబాది గ్రామంలో తెలంగాణ మోడల్ స్కూల్ లో నెహ్రూ యువ కేంద్రం,సేవా సంఘ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో మేరా ...

error: Content is protected !!