విద్య
బల్కొండ మండలంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 1. ప్రజాపాలన విజయోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించడం జరిగింది.విద్యాశాఖ ...
కాకతీయ స్కూల్ మరియు కాలేజ్ పై చర్యలు తీసుకోవాలి
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 1.నిజామాబాద్ నగరం లో 9వ తరగతి చదువుతున్నటువంటి శివ జశ్విత్ అనే విద్యార్థి దగ్గు జ్వరంతో బాధపడుతున్నా కానీ యాజమాన్యం కి ఇసువంతా కూడా ...
రాష్ట్ర స్థాయి పోటీలకు బయలుదేరిన మెదక్ రగ్బీ టీమ్
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 1. మెదక్ జిల్లా చేగుంట లో 5వ తేది నాడు చెగుంట లోని ప్రభుత్వ జూనియర్ కాలేజి గ్రౌండ్లో జరిగిన ఉమ్మడి మెదక్ ...
బాన్స్వాడ తెలంగాణ మోడల్ స్కూల్ లో ఘనంగా భారత రాజ్యాంగ కార్యక్రమం
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 26. బాన్సువాడ మండలంలోని కొత్తబాది గ్రామంలో తెలంగాణ మోడల్ స్కూల్ లో నెహ్రూ యువ కేంద్రం,సేవా సంఘ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో మేరా ...
రుద్రూర్ పాఠశాలలో విద్యాశాఖ అధికారి ఆకస్మిక తనిఖీలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 25. ఈ రోజు నిజామాబాదు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కె జి వి పీ రుద్రూర్ పాఠశాలకు సందర్శించడమైనది, ఈ సందర్భంగా విద్యార్థులకు ...
జూనియర్ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్లు మరియు డిగ్రీ లెక్చరర్ లను రెగ్యులర్ చేయడంపై హైకోర్టు తీర్పు ఇవ్వడంతో సుప్రీంకోర్టుకు వెళ్తాం
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 21. కాంటాక్ట్ లెక్చర్లను పర్మనెంట్ చేయడంపై హైకోర్టు తీర్పుతో నిరుద్యోగులు పట్టభద్రులు అసంతృప్తి లోనయ్యారని గత ప్రభుత్వ మాదిరిగానే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ...
సంక్షేమ హాస్టళ్లకు పర్మినెంట్ వార్డెన్ లను నియమించాలి. PDSU(S) – TSP విద్యార్థి సంఘాల డిమాండ్
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 20. స్థానిక బీర్కూర్ మండల కేంద్రంలో గల బీసీ బాలుర వసతిగృహాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా PDSU(S)-TSP ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ...
రాష్ట్ర స్థాహి అండర్ 14 వాలీబాల్ బాలుర విజేత ఖమ్మం,బాలికల విభాగంలో నిజామాబాద్
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ . బహుమతులు ప్రధానం చేసిన తూప్రాన్ ఆర్డిఓ జయచంద్ర రెడ్డి మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల గ్రౌండ్లో జరుగుతున్న అండర్ ...
కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఉచిత మార్షల్ ఆర్ట్స్ శిక్షణ
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 17. కామారెడ్డి జిల్లా లో విద్యార్థినుల తల్లిదండ్రులు కొరడం తో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మరియు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ...
భారత రాజ్యాంగ ప్రవేశిక పుస్తకాల ఆవిష్కరణ
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 17. ఈరోజు ముదకపల్లి గిరిజన హాస్టల్ విద్యార్థులకు భారత రాజ్యాంగ ప్రవేశిక పుస్తకాలను అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ విద్యార్థి నాయకుడు మాజీ కౌన్సిలర్ ...