నేరాలు

డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడిన ఏడుగురు వ్యక్తులకు జైలు శిక్షా మరియు 10 మందికి జరిమానా: పోలీస్ కమిషనర్ వెల్లడి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:26 నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిదీ లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి ...

అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై ఉక్కు పాదం మోపిన జిల్లా పోలీస్ యంత్రాంగం 

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి  జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-25 నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐపీఎస్., ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ అడిషనల్ డీ.సీ.పీ. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టాస్క్ ...

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఓ వ్యక్తికి రెండు రోజుల జైలు.

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-25 మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డ వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు మూడవ టౌన్ పోలీసులు తెలిపారు. మూడవ టౌన్ ...

అక్రమంగా నిల్వచేసిన పి.డి.ఎస్ రైస్ షాపుపై టాస్క్ ఫోర్స్ దాడి

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-24  నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ అడిషనల్ డీ.సీ.పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టాస్క్ ...

అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు వినతి

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్: 22 ( షేక్ గౌస్) నిజామాబాద్: బోధన్ మండలం భవానిపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అగ్రవర్ణ వర్గాలు అడ్డంకులు కలిగిస్తున్నాయని ...

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-22 మెండోరా మండలం పోచంపాడు వద్ద ఘటన . మెండోరా మండలం పోచంపాడు లో శనివారం గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి ...

జిల్లా కోర్టులో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-22 నిజామాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది.కోర్టు లో తనకు న్యాయం జరగలేదని ...

ఎడపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన పోలీస్ కమీషనర్

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక  మార్చ్:-22 నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య శుక్రవారం సాయంత్రం ఎడపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్ ...

డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన నలుగురు వ్యక్తులకు జైలు శిక్షా మరియు 9 మందికి జరిమానా: పోలీస్ కమిషనర్ వెల్లడి

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:-19 నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిదీ లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.ఎస్.  ఆదేశాల మేరకు మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి ...

నగరంలో బోధన్ రోడ్డుపై బైకును ఢీ కొట్టిన కారు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:19 (ఫైసల్ ఖాన్ ) చిత్రంలో ప్రమాదానికి గురి అయిన షిఫ్ట్ కారు , బైక్  నగరంలో మంగళవారం రాత్రి బోధన్ రోడ్డు మరహబ హోటల్ ...

error: Content is protected !!