నేరాలు

చోరీ సొత్తు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్.

48 గంటల్లో నే కేసు ఛేదించిన వన్ టౌన్ ఎస్సై జి.మహేష్ మరియు పోలీసులు సిబ్బంది. ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక దినపత్రిక నవంబర్ 02 : దొంగలించిన సొమ్మును విక్రయించేందుకుయత్నించిన ...

నవీపేట్ శివారులో మహిళ దారుణ హత్య.

వివస్త్రను చేసి, తల, కుడి చేతి వేళ్ళు నరికి చంపేశారు ఘటనాస్థలం పరిశీలించిన సీపీ సాయి చైతన్య. నెల రోజుల వ్యవధిలో రెండో ఘటన. ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక ...

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పలువురికి జైలు.

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 30 : సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ మద్యం తాగి వాహనం నడిపిన ముగ్గురికి జైలు శిక్ష, 12మంది జరిమాన విధించినట్లు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ...

జిల్లాలో స్కూల్,ప్రైవేట్ బస్సుల తనిఖీలు  

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 30 : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఆదేశాలతో ...

మానవ అక్రమ రవాణా నిరోధకం కోసము అవగాహన కార్యక్రమం

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 30 : గురువారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఆదేశాల మేరకు మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ...

పట్టాల పైకి వరద . నిలిచిన పలు రైళ్లు

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29 : మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో రైలు పట్టాలపైకి వరద నీరు చేరింది. ...

తెలంగాణకు తీవ్ర వాయుగుండం ముప్పు.

తెలంగాణ  రాష్ట్ర బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29 : తెలంగాణకు తీవ్ర వాయుగుండం ముప్పు పొంచి ఉంది. మొంథా తుఫాన్ బలహీనపడి తెలంగాణ వైపు పయనిస్తోంది. భద్రాచలానికి 50 కి.మీ, ఖమ్మంకు 110 ...

ప్రవేట్ ట్రావెల్స్ బస్సుల్లో పోలీసులు తనిఖీలు

 భిక్కనూరు ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29 : ఇటీవల ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో అగ్ని ప్రమాదానికి గురై 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ట్రావెల్స్ బస్సుల ...

మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన చిరంజీవి

తెలంగాణ రాష్ట్ర బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29 : మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను చిరంజీవి ఆశ్రయించాడు. సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నారని ఈ మేరకు ఓ ‘ఎక్స్’ ఖాతాను ...

ప్రాణం తీసిన ఐరన్ మెట్లు.

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29 : (నవీన్ కుమార్)  ఐరన్ మెట్లపై కూర్చోవడంతో విద్యుత్ షాక్ కు గురై వ్యక్తి మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ...