నేరాలు

అక్రమ వడ్డీ వ్యాపారాలపై పోలీసుల మెరుపు దాడులు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:17 నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, IPS.,  ఆదేశాల మేరకు నిజామాబాదు, ఆర్మూర్, బోధన్ డివిజన్ పోలీసులు అక్రమ వడ్డీ ...

ఆర్మూర్‌లో 17 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:17 ( షేక్ గౌస్) ఆర్మూర్ మున్సిపల్ పట్టణంలోని కోటార్ (పెర్కిట్) ఏరియాకు చెందిన చిట్యాల రాజన్న-మంజుల దంపతుల మూడో కుమార్తె చిట్యాల నీత ...

6వ టౌన్ పోలీస్ స్టేషను పర్యవేక్షించిన పోలీస్ కమీషనర్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:14 నేడు సాయంత్రం  నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి సాయి చైతన్య, ఐ.పి.యస్.,  6వ టౌన్ పోలీస్ స్టేషన్ ను పర్యవేక్షించడం జరిగింది. ఈ ...

నందిపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన సీపీ సాయి చైతన్య.  

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్: 13 (షేక్ గౌస్) రౌడీ షీటర్ల కదలికలపై నిఘా పెంచాలని ఆదేశాలు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ సాయి చైతన్య ఐపీఎస్ శనివారం ...

పలువురు ఆఫీసర్స్ లను అభినంధించిన పోలీస్ కమీషనర్.

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ :10 నిజామాబాదు డివిజన్ పరిధిలలోని నవీపేట్ , ముగుపాల్ , నిజామాబాద్ రూరల్ PS ల పరిధిలోని కేసులలో నేరస్థులకు శిక్ష ...

నిజామాబాద్ డివిజన్ పరిధిలో రెండు కేసులలో జీవిత కారాగార శిక్ష మరియు ఓక కేసు లో సంవత్సరం పాటు శిక్షవిధించిన జిల్లా జడ్జి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:9 రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కర్రతో కొట్టగా చనిపోయిన వ్యక్తి కేసులో జీవితకాల కారాగార శిక్ష విధించిన జిల్లా జడ్జి తేధి:14.02.2024 రోజున ...

VDC అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదంతో అణచివేస్తాము — పోలీస్ కమీషనర్ వెల్లడి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ : 9 ఈరోజు పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య పత్రిక ప్రకటన విడుదల చేస్తూ గ్రామాలలో జరిగే అన్యాయాలపై ఉక్కు పాదం ...

టాస్క్ ఫోర్స్ దాడిలో వీడియోస్ బియ్యం పట్టివేత

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:5 నిజామాబాద్ సీపీ  పి. సాయి చైతన్య, IPS. ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రావు  ఆధ్వర్యంలో టాస్క్ ...

పేకాట అరికట్టే ప్రయత్నంలో సఫలం అవుతున్న టాస్క్‌ ఫోర్స్‌.

నిజామాబాద్‌ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:27  నూతన కమిషనర్‌ సాయ్‌ చైతన్య ఐపీఎస్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జిల్లా లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు టాస్క్‌ ఫోర్స్‌ను ...

కోటి రూపాయలకు టోకరా వేసిన బీ జే పీ మహిళ నాయకురాలు.

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-27 పోలీసులతోపాటు అర్బన్ ఎమ్మెల్యే, బీజేపీ జిల్లా అధ్యక్షుడికి బాధితుల ఫిర్యాదు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళ బీ జే ...

error: Content is protected !!