నేరాలు
LG (Lucky Generals) ఇండియా జాబ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో మోసం ఇద్దరు నిందితుల అరెస్ట్.
150 మంది ఇట్టి కంపెనీ యందు పెట్టుబడి వాటి విలువ దాదాపు 75 లక్షలు ఉంటుందని అంచనా. మోసపూరిత యాప్ నందు ప్రజలు ఆకర్షితులు కాకూడదని పోలీస్ కమిషనర్ వెల్లడి. నిజామాబాద్ ప్రతినిధి ...
అసత్య ఫిర్యాదులతో బెదరింపులకు గురి చేసిన దానయ్య గౌడ్పై ఫిర్యాదు–ఎక్సైజ్ సీఐ స్వప్న
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 21 : నిజమాబాద్ ఎక్సైజ్ సీఐ స్వప్న చేసిన ఫిర్యాదు మేరకు దానయ్యపై పోలీసులు కేసు నమోదు.ఈజీ మనీ కోసం.. కష్టపడ కుండా డబ్బులు దండుకోవడం ...
పెండింగ్ కేసులు క్లియర్ చేయాలి–పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 21 : (నవీన్ కుమార్) సాధ్యమైనంత త్వరగా పెండింగ్ కేసులు క్లియర్ చేయాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అధికారులను ఆదేశించారు. బోధన్ డివిజన్ పరిధిలోని ...
ఉంక లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం..
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 21 : (నవీన్ కుమార్) ఉంక లారీ బోల్తా కొట్టిన ఘటన పోతంగల్ మండల కేంద్రంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన ...
యువతను లక్ష్యంగా చేసుకున్న గంజాయి ముఠా,ఏడు మంది అరెస్ట్ ,1.2 కిలోల గంజాయి స్వాధీనం–మోపాల్ ఎస్సై జెడ్.సుస్మిత
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 21 : యువకులు, విద్యార్థులకు ప్యాకెట్ల రూపంలో గంజాయి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర దందాను మోపాల్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు ...
డయల్ 100 మిస్ యూస్ చేసిన వ్యక్తి కి 4 రోజుల జైలు శిక్ష.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 20 : ప్రజలు అపత్కాలంలో అదుకునేందుకు ఉద్ధేశించిన డయల్ 100 ను మిస్ యూస్ చేసిన వ్యక్తికి న్యాయస్థానం నాలుగు రోజుల జైలు శిక్ష ...
తెల్లవారుజామున ప్రయాణాలు చేయవద్దు–కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 19 : జిల్లాలో పొగమంచు తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి, తెల్లవారుజామున అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. ...
ధర్మారం రెసిడెన్షియల్ స్కూల్లో భరోసా అవగాహనా కార్యక్రమం
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 19 : బుధవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య, ఆదేశానుసారముగా ప్రపంచ లైంగిక దుర్వినియోగం, వేధింపులు మరియు హింస నివారణ అండ్ ...
అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠా అరెస్ట్- 8 మంది నేరస్థులు పట్టుబడ్డారు పోలీస్ కమీషనర్ వెల్లడి
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 16 : శనివారం నవంబర్ 15 సాయంత్రం 5 గంటలకు ఇందల్వాయి వద్ద అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ దోపిడీ ముఠాని పట్టుకొని 40 కిలోల కాపర్ కాయిల్స్ ...
మైనర్ల బైక్ రైడింగ్పై నిజామాబాద్ పోలీసుల వినూత్న అవగాహన కార్యక్రమం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 13 : ( షేఖ్ గౌస్ ) రోడ్డుపై వేగం, ఫ్యాషన్ మరియు నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల పెరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో, నిజామాబాద్ పోలీస్ మరియు ...
















