నేరాలు
పశువుల కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్
బోధన్ జై భారత్ మే:31 నేడు బోధన్ డివిజన్ పరిధిలోని సాఠాపూర్ మరియు బోర్గామ్ గ్రామ సరిహద్దులో ఉన్నటువంటి పశువుల కొనుగోలు కేంద్రాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ ...
రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
ధాన్యం బస్తాల దిగుమతి, మిల్లింగ్ ప్రక్రియల పరిశీలన నిజామాబాద్ జై భారత్ మే:29 నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో గల అర్సపల్లి, ఖానాపూర్, సారంగాపూర్ ప్రాంతాలలోని రైస్ మిల్లులను కలెక్టర్ రాజీవ్ గాంధీ ...
నందిపేటలో మహిళ దారుణ హత్య .
నందిపేట్ జై భారత్ మే:27(షేక్ గౌస్) నందిపేట మండలంలోని ఐలాపూర్ రోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళను హత్య చేశారు. బండరాళ్ల సమీపంలో మృతదేహం లభ్యమవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హత్య ...
ఆర్మూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డిజిటల్ సిగ్నేచర్ పద్ధతి ప్రారంభం
ఆర్మూర్ జై భారత్ మే :27 (షేక్ గౌస్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పారదర్శక పరిపాలన లక్ష్యంగా డిజిటల్ వ్యవస్థలపై దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో ఆర్మూర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డిజిటల్ ...
ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య.
డిచ్పల్లి జై భారత్ (ఆర్మూరి గంగాధర్) నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి గ్రామానికి చెందిన ఎర్ర ధర్మరాజు అనే వ్యక్తి మంగళవారం ఉదయం చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం మృతుడి పొలం పక్కన ...
ఏసీబీకి చిక్కిన పోలీస్ కానిస్టేబుల్
కామారెడ్డి జై భారత్ మే :23 కామారెడ్డి జిల్లాలో కానిస్టేబుల్ ఏసీబీకి చిక్కారు. ఓ కేసు విషయంలో బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటూ కానిస్టేబుల్ సంజీవ్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ ...
మున్సిపల్ వాహనం బోల్తా తృటిలో తప్పిన పెను ప్రమాదం వర్ని చౌరస్తా నుండి ఇంద్రపూర్ రోడ్డు దుస్థితి
పట్టించుకోని అధికారులు ప్రజాప్రతినిధులు నిజామాబాద్ జై భారత్ మే :23 వర్ని చౌరస్తా నుండి ఇంద్రాపూర్ రోడ్డు పరిస్థితి దయనీయంగా ఉందని ప్రజా ప్రతినిధులు ఎందరు మారిన రోడ్డు తలరాత మాత్రం మారడం ...
వెల్మల్-ఆలూరు రోడ్ ను ఇలాగే. వదిలేస్తారా ?
నందిపేట్ జై భారత్ మే:23, ( షేక్ గౌస్) నందిపేట మండలంలోని వెల్మల్ నుంచి ఆలూరు వెళ్లే ప్రధాన రహదారి గతేడాది వర్షాల్లో ధ్వంసమైంది. అధికారులు అప్పట్లో తాత్కాలికంగా మట్టి, మొరం వేసి ...
ఆవులకు మత్తు మందు ఇంజక్షన్ లు ఇచ్చి దొంగిలించే ముఠా గుట్టు రట్టు
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:22 6 గురిని పట్టుకుని దెగ్లూర్ పోలీస్ వారికీ అప్పగించిన CCS సిబ్బంది : పోలీస్ కమీషనర్ వెల్లడి నిజామాబాదు పోలీస్ కమీషనర్ ...
నందిపేటలో హత్యాయత్నం…గాయాలతో కుప్పకూలిన బాధితుడు.
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:21 ( షేక్ గౌస్) నందిపేట మండల కేంద్రంలోని బస్టాండ్ పక్కన ఉన్న బస్ డిపో ఆవరణలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఓ ...