నేరాలు

ప్రజావాణి నిర్వహించిన పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య

నిజామాబాద్ జై భారత్ జూన్ 23: ఈ రోజు నిజామాబాదు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో  పోలీస్ కమీషనర్  పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్. ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఫిర్యాదుదారుల సమస్యలను  చట్టప్రకారం ...

13 మంది VDC సభ్యులందరికీ 5 సంవత్సరాలు జైలు శిక్ష 

నిజామాబాద్ జై భారత్ జూన్ 17: నిజామాబాద్ పోలీస్ కమిషనర్  సాయి చైతన్య ఐపీఎస్  చార్జి తీసుకున్న తర్వాత గ్రామ అభివృద్ధి కమిటీలపై కఠినంగా VDC మీద కఠినంగా వ్యవహరిస్తామని ముందే హెచ్చరించడం ...

వృద్ధ ఫిర్యాదు రాలు పట్ల హుటాహుటిన స్పందించిన పోలీసు కమిషనర్

నిజామాబాద్ జై భారత్ జూన్ 17:నేడు పోలీస్ కమిషనర్ క్యాంప్ కార్యాలయానికి వృద్ధురాలు తన గోడు వినిపించుకోవడానికి పోలీస్ క్యాంప్ కార్యాలయానికి రావడం జరిగింది.క్యాంపు కార్యాలయానికి వస్తున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి ...

రెంజల్ పోలీస్ స్టేషన్ ను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్

రేంజల్ జై భారత్ జూన్ 17: నేడు నిజామాబాద్  పోలీస్ కమిషనర్  పి.సాయి చైతన్య, ఐ.పి.యస్ రెంజల్ పోలీస్ స్టేషన్ ను పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్బంగా  పోలీస్ స్టేషన్ మొత్తం కలియ తిరిగి పోలీస్ ...

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేదిలేదు:పోలీస్ కమిషనర్ వెల్లడి

నిజామాబాద్ జై భారత్ జూన్ 11: ఇందల్ వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్నాపల్లి గ్రామంలో ఈ మద్య కాలంలో మాజీద్ ఖాన్ మరియు వారి కుటుంబ సభ్యుల పై పాత కక్షలు ...

నిజామాబాద్ హత్య కలకలం. – రిటైర్డ్ ఎస్ఐ కొడుకు నిందితుడు.

నిజామాబాద్ జై భారత్ జూన్ 11 : నిజామాబాద్ నగర శివారులోని పాంగ్రా వాగు వద్ద సోమవారం రాత్రి చోటుచేసుకున్న హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రిటైర్డ్ ఎస్ఐ కుమారుడే ...

రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలి – జిల్లా జడ్జి

నిజామాబాద్ జై భారత్ జూన్ 10 : కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఛైర్మన్ భరత లక్ష్మి సూచించారు. జిల్లా కోర్టులోని తన కార్యాలయంలో ...

శిథిల భవనాలకు నోటీసులు జారీ

ఆర్మూర్ జై భారత్ జూన్ 10: ఆర్మూర్ పట్టణంలో శిథిలావస్థలో ఉన్న భవనాలకు మున్సిపల్ అధికారులు నోటీసులు అందజేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు మంగళవారం మున్సిపల్ కమిషనర్ రాజు 34వ వార్డును సందర్శించారు. ...

నగరంలో యువకుడి దారుణ హత్య

నిజామాబాద్ జై భారత్ జూన్ 10 : నిజామాబాద్​ నగరంలోని బోర్గాం(పి) సమీపంలో యువకుడి దారుణ్య హత్య కలకలం రేపింది. నాలుగో టౌన్​ ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. బోర్గాం(పి) మెగా ...

చెట్టుకొమ్మ విరిగి పడి లైన్ మెన్ మృతి-నాలుగో టౌన్ పరిధిలో ఘటన

నిజామాబాద్ జై భారత్ జూన్ 10: నగరంలోని వినాయక్ నగర్ లోని ఫూలాంగ్ ప్రాంతంలో చెట్టు కొమ్మ విరిగిపడి విద్యుత్ శాఖ లైన్ మెన్ మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగింది. ...

error: Content is protected !!