నేరాలు

జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పు-హత్య కేసులో ఒకరికి ఉరిశిక్ష

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జనవరి 05 : హత్య కేసులో జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి ఉరిశిక్ష విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని బ్రాహ్మణ్కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ ...

నగరం లో గంజాయి బ్యాచ్ వీరంగం

జై భారత్ దినపత్రిక నిజామాబాద్  జనవరి 03 : జిల్లా కేంద్రంలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది.. గంజాయ్ అమ్మకాలపై పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నీవే అని ఆటో డ్రైవర్ ఇంటిపై దాడి చేసి ...

డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన ముగ్గురికి జైలు శిక్షా మరియు 43 మందికి భారీ జరిమానా

జై భారత్ దినపత్రిక నిజామాబాద్  జనవరి 03 : మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 46 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం పి. ప్రసాద్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం ...

నేరాలకు పాల్పడితే రౌడీషీట్ ఓపెన్ చేస్తాం – కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

జై భారత్ దినపత్రిక కామారెడ్డి ప్రతినిధి జనవరి 03 : యువత మంచి మార్గంలో నడవాలని, నేరాలకు పాల్పడితే వారిపై షీట్ ఓపెన్ చేస్తామని కామారెడ్డి జిల్లాఎస్పీ రాజేష్ చంద్ర హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ...

ఇసుక ట్రాక్టర్ బోల్తా.

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జిల్లా బ్యూరో జనవరి 03 : (నవీన్ కుమార్) ఇసుక ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన కోటగిరి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం ...

వాగులో మహిళ మృతదేహం..హత్యగా అనుమానం

నందిపేట్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక జనవరి 3: (షేక్ గౌస్) నందిపేట్ మండల కేంద్రానికి చెందిన రాగల గంగామణి (40), కులం చాకలి అనే మహిళ మృతదేహం తల్వేద గ్రామ పరిధిలోని వాగులో ...

వైద్యం వికటించి ఉపాధ్యాయురాలి మృతి–మనోరమ ఆసుపత్రిలో ఘటన

ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన, చెప్పులు, రాళ్లతో దాడి జై భారత్ దినపత్రిక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బ్యూరో జనవరి 01 : (నవీన్ కుమార్)  నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మనోరమ సూపర్ ...

డ్రంక్ అండ్ డైవ్ లో పట్టుబడిన 130 మంది మందు బాబులు

జై భారత్ దినపత్రిక  నిజామాబాద్ జిల్లా బ్యూరో జనవరి 01 : నిజామాబాద్ జిల్లాలో గతేడాది చివరి రోజు మద్యం సేవించి వాహనాలు నడిపిన 130 మందిని పట్టుకున్నట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి ...

మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య – అవయవ దానంతో దాతృత్వం

నందిపేట్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 30 (షేక్ గౌస్) నందిపేట మండలంలోని బాద్గుణ గ్రామంలో మనస్థాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి ...

పోచంపాడు లో ఘోర రోడ్డు ప్రమాదం,ఒకరు మృతి

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 30 : మంగళవారం పోచంపాడు గ్రామంలో  విషాదం చోటుచేసుకుంది ట్రాక్టర్ ఢీకొని ప్రియాంక అనే ఓ మహిళ మృతి చెందింది. పోలీసుల కథన ...