ప్రమాదాలు

నిజామాబాద్ జిల్లా వాసులకు పోలీస్ కమిషనర్ హెచ్చరిక

ప్రజల భద్రతా దృష్ట్యా 24 X 7 పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 28 : రానున్న 48 గంటల వరకు భారీ వర్షాలు పడనున్న ...

జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి 

BRS పార్టీ శ్రేణులు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు సహాయ సహకారాలు అందించండి. SRSP ప్రాజెక్ట్ లోతట్టు ప్రాంత ప్రజలు గోదావరి వద్దకు వెళ్ళకండి. జిల్లా అన్ని శాఖల అధికార యంత్రాంగం సమన్వయంతో పని ...

మంజీరా నదిలో చిక్కుకున్న 400 గొర్రెలు, గొర్రెల కాపరులు

సహయక చర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం ఎట్టకేలకు ఒడ్డుకు చేర్చిన అధికారులు, నాయకులు కామారెడ్డి జై భారత్ ఆగస్టు 18 : కామారెడ్డి జిల్లా మంజీరా నదిలో గొర్రెల కాపరులు, గోర్రేలు చిక్కుకున్నాయి. మంజీరా ...

వరద ప్రాంతాలను పరిశీలించిన సబ్ కలెక్టర్.

బాన్సువాడ జై భారత్ ఆగస్టు 16 : జుక్కల్ మద్నూర్ ప్రధానరహదారి మధ్యన ఉన్న అంతపూర్, తడ్గుర్ వాగులుపొంగి పొర్లుతున్నాయి.అదేవిధంగా దిగువ భాగాన ఉన్న సోమూర్, చిన్న ఎక్లారా గ్రామాల మధ్యలోఉన్నలో లెవెల్ వంతెనల ...

చిన్న ఎక్లార గ్రామం జలమయం.. ఆందోళనలో ప్రజలు..

మద్నూరు జై భారత్ ఆగస్టు 16 : గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మద్నూర్ మండల పరిధిలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో మండలంలోని పలు గ్రామాలు వరద ముప్పులో చిక్కుకున్నాయి. ముఖ్యంగా ...

లోతట్టు ప్రాంతాలను  పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 16 : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏకధాటిగా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నేడు  నిజామాబాద్ పోలీస్ కమీషనర్  పి. సాయి ...

నందిపేట్‌లో అగ్ని ప్రమాదం – జమాత్ ఏ ఇస్లామి హింద్ అండ.

నందిపేట్ జై భారత్ ఆగస్టు 12: (షేక్ గౌస్) నందిపేట్ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక కుటుంబం ఇంటి సామానులు మొత్తం కాలిపోయాయి. ఈ ఘటనతో ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.విషాదకర ...

ప్రైవేట్ హాస్పిటల్స్ ఐ ఆర్ ఏ డి యాప్లో నమోదు -ప్రమాద నివారణకు సాంకేతిక ముందడుగు

నిజామాబాద్ జై భారత్ జూలై 30 : మినిస్ట్రీ అఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ మరియు నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఇంటిగ్రేటెడ్ రోడ్ ఆక్సిడెంట్ డేటాబేస్ (ఐ ఆర్ ఏ ...

భారీ ఈదురు గాలులు వీచిన సందర్భంగా పోలీస్ కమిషనర్ పర్యవేక్షణ

నిజామాబాద్ జై భారత్ జూన్ 10 : నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్ పరిధిలోని సోమవారం రాత్రి విసిన భారీ ఈదురు గాలులకు ఎన్నో భారీ చెట్లు మరియు విద్యుత్ స్తంభాలు నేలకు వరగడంతో ...

తల్వేద రోడ్డుపై చెట్టు పడిపోవడంతో – వేగంగా స్పందించిన నందిపేట్ పోలీసులు

నందిపేట్ జై భారత్ జూన్ 9: ( షేక్ గౌస్) నందిపేట్ మండలంలోని తల్వేద గ్రామం నుండి నందిపేట్ వైపు వెళ్లే ప్రధాన రహదారిలో సోమవారం రాత్రి బలమైన గాలుల కారణంగా చెట్లు రోడ్డుపై ...

error: Content is protected !!