
MOHAMMAD ABDUL MUQEEM
తిరుమల దేవస్థానం బోర్డ్ మెంబర్ గా నన్నూరి నరసింహారెడ్డి.
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 10.ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లోతిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ గాభాద్యతలు స్వీకరించిన నన్నూరి నర్సిరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపిన సంధ్య ...
KTR కాలనీలో విద్యుత్ స్తంభాలు వీది లైట్లు ప్రారంభించిన M.L.A డా. భూక్య మురళి నాయక్ దళిత రత్న కోండ్ర ఎల్లయ్య
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 10. మహబూబాబాద్ జిల్లా కేంద్రం 17 వార్డు KTR కాలనీలో గత 10 సం.లుగా నివాసముంటున్న ఇండ్లు లేని నిరుపేదలు M.A సయ్యద్ ...
సమన్యాయం కోసమే సమగ్ర సర్వే, ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ ఆర్మూర్ పట్టణ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర సర్వే తో రాష్ట్రంలోని ప్రజలందరికీ సమన్యాయం జరుగుతుందని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ...
తెలంగాణ సచివాలయంలో మంత్రి షబ్బీర్ అలీ తో సమావేశం.
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్. రంగారెడ్డి జిల్లా ఇంచార్జి మంత్రి పరిశ్రమల మరియు ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ...
తెలంగాణలో దళితుల అసైన్డ్ భూములను రెగ్యులరైజ్ చేయించి పట్టాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కి MRPS విజ్ఞప్తి
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ MRPS ముఖ్య కార్యకర్తల సమావేశం MRPS జిల్లా ఇంచార్జ్ బోడ ఎల్లయ్య మాదిగ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కార్యాలయంలో జరిగినది. ఈ కార్యక్రమంలో MRPS ...
టౌన్ బేల్ పేరిట లంచానికి పాల్పడిన వర్ని ఎస్ఐ ఏసీబీ వలలో చిక్కాడు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 8.నిజామాబాద్ జిల్లా వర్ని మండలం కి చెందిన ఎస్ఐ అధికారం తన చేతిలో ఉన్నదని దుర్వినియోగం కి పాల్పడిన ఎస్ఐ కృష్ణ కుమార్ ఓ ...
శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 8. నేడు బాన్సువాడ పట్టణ కేంద్రంలోని పోచారం ఇంటి వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి పుట్టిన రోజు ...
వీడ్కోలు సన్మాన కార్యక్రమం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 8. బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పదోన్నతి పై వెళ్లిన శ్రీనివాస్ (సాంఘిక శాస్త్ర బోధకులు)అనే ఉపాధ్యాయునికి ఆత్మీయ ...
మెట్ పల్లి పట్టణం12వ వార్డులో గొలుసు చోరీ
జగిత్యాల జిల్లా ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 8 . మెట్ పల్లి పట్టణంలో చైన్స్ స్నాచర్స్ రెచ్చి పోయారు. 12వ వార్డులో నివసిస్తున్న కందనవేణి అనే మహిళ ఆరుబయట తన ...
థేమ్స్ రివర్ ఫ్రంట్ ను సందర్శించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
ఈరోజు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు తెలంగాణ ఎమ్మెల్యేలతో కలిసి లండన్ లోని థేమ్స్ రివర్ ఫ్రంట్ ను పర్యవేక్షించారు.తెలంగాణ ప్రభుత్వం లండన్ లోని థేమ్స్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు ...