MOHAMMAD ABDUL MUQEEM

సంక్షేమ హాస్టళ్లకు పర్మినెంట్ వార్డెన్ లను నియమించాలి. PDSU(S) – TSP విద్యార్థి సంఘాల డిమాండ్

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 20. స్థానిక బీర్కూర్ మండల కేంద్రంలో గల బీసీ బాలుర వసతిగృహాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా PDSU(S)-TSP ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ...

తెలంగాణలో మూసీ నది సాకుతో B.J.P పార్టీ రాజకీయ లబ్ధి కొరకు రాత్రి బస కార్యక్రమం చేయడం ప్రజలను మోసగించడానికే MRPS జాతీయ కార్యదర్శి దళిత రత్న కోండ్ర ఎల్లయ్య మాదిగ

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 20. MRPS ముఖ్య కార్యకర్తల సమావేశం జినక స్వామి అధ్యక్షతన స్థానిక జిల్లా కార్యాలయంలో జరిగినది. ఈ కార్యక్రమంలో MRPS జాతీయ కార్యదర్శి ...

వరుస వీధికుక్కల దాడులపై బాన్సువాడ సబ్ కలెక్టర్ సిరియాస్.

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 20. వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు.కామారెడ్డి జిల్లా, బాన్సువాడ. పట్టణం లో వరుస వీధికుక్కల దాడులపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ...

బాల్కొండ మండలం, వన్నెల్. బి లో కెసిఆర్, ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 20. ఈరోజు   బాల్కొండ మండలం, వన్నెల్,బి గ్రామం నుండి కొత్తపల్లి రోడ్డు వరకు గత బిఆర్ఎస్ ప్రభుత్వం బిటి రోడ్డు కొరకు 100 లక్షలు ...

మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు

 నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 19. డిచ్పల్లి మండలం ఖిల్లా డిచ్పల్లి గ్రామంలో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జన్మదినాన్ని గ్రామ పెద్దలు సీనియర్ నాయకులు పూలమాల తోటి సత్కరించి జై ...

రాష్ట్ర స్థాహి అండర్ 14 వాలీబాల్ బాలుర విజేత ఖమ్మం,బాలికల విభాగంలో నిజామాబాద్

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ . బహుమతులు ప్రధానం చేసిన తూప్రాన్ ఆర్డిఓ జయచంద్ర రెడ్డి మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల గ్రౌండ్లో జరుగుతున్న అండర్ ...

చేప పిల్లలను చెరువులో విడుదల చేసిన ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 18. ఈరోజు నిజాంసాగర్ మండలం పెద్ద ఆరేపల్లి గ్రామంలోని రిజర్వాయర్ లో ప్రభుత్వం మత్స్యకారులకు 100% సబ్సిడీపై అందజేస్తున్న ఉచిత చేప పిల్లల ...

జగిత్యాల జిల్లాలో పోగుల లత న్యాయ పోరాట కమిటి ఏర్పాటు 

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జయభారత్ న్యూస్ నవంబర్ 18. ఇటీవల వరకట్నపు హత్యకు గురైన “పోగుల లత పేరుతో న్యాయ పోరాట కమిటీని” ఏర్పాటు చేసినట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జగిత్యాల ...

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మొదలైన రీలె నిరాహార దీక్షలు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 18. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో V.H.P.S నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభమైన రిలే నిరాహార దీక్షలు మరో ఉద్యమానికి నాంది ...

రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు తప్పవు

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి  జై భారత్ న్యూస్ ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. అటువంటి వ్యాపారులపై అవసరమైతే ఎసెన్షియల్ ...

error: Content is protected !!