MOHAMMAD ABDUL MUQEEM

రుద్రూర్ పాఠశాలలో విద్యాశాఖ అధికారి ఆకస్మిక తనిఖీలు 

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 25. ఈ రోజు నిజామాబాదు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కె జి వి పీ రుద్రూర్ పాఠశాలకు సందర్శించడమైనది, ఈ సందర్భంగా విద్యార్థులకు ...

కార్తీక వన సమారాధనలో ఉత్సాహంగా పాల్గొన్న అక్షర విద్యాసంస్థల అధ్యాపకులు

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 25. కాకినాడ జిల్లా జగ్గంపేట అక్షర విద్యా సంస్థల అధ్యాపక బృందం ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఉన్న ఆంధ్ర శబరిమలై పరిసర ప్రాంతాల్లో ఆ ...

మాజీ మంత్రివర్యులు బాల్కొండ ఎమ్మెల్యే శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డిగారి సహకారంతో CMRF చెక్కులు పంపిణి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఈరోజు నాగపూర్ గ్రామంలో మాజీ మంత్రివర్యులు బాల్కొండ ఎమ్మెల్యే శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారి సహకారంతో ముగ్గురు లబ్ధిదారులు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు ...

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ గారికి వినతి పత్రం అందజేత.

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 22.  వ్యవసాయ మార్కెట్ కమిటీ పిట్లం పరిధిలో ఉన్న మహమ్మద్ నగర్ మండలంలో 50,000 MTS నాబార్డ్ గోదాం మరియు వ్యవసాయ మార్కెటింగ్ ...

ప్రభుత్వ హాస్పిటల్స్ ను బలోపేతం చేయాలి. ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ ఫీజుల దోపిడీని అరికట్టాలి P Y L- P O W నాయకుల డిమాండ్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ శుక్రవారం నవంబర్ 22. ఆర్మూర్ పట్టణ కేంద్రంలో.మన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్ ను బలోపేతం చేసి, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఫీజుల దోపిడీని అరికట్టాలంటూ ...

మోడీ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 26 న జరిగే ప్రదర్శనలను జయప్రదం చేయండి.

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ శుక్రవారం నవంబర్ 22. నరేంద్ర మోడీ సర్కార్ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 26న దేశవ్యాప్తంగా జరిగే నిరసన ప్రదర్శనల్లో భాగంగా ...

రైతులకు మద్దతు ధర లేదు.బోనస్‌ బోగస్‌ అయింది. హరీశ్‌రావు ఖమ్మంలో మీడియా సమావేశం

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 22.రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని భారాస నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.బోనస్‌ మాట బోగస్‌ అయిందని.. ...

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల 29వ తేదీన దీక్షాదివాస్ నిర్వహించాలని కేటీఆర్ పిలుపు

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 21. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల నవంబర్ 29 వ తేదీన దీక్షాదివాస్ ఘనంగా నిర్వహించాలని పార్టీ ...

జూనియర్ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్లు మరియు డిగ్రీ లెక్చరర్ లను రెగ్యులర్ చేయడంపై హైకోర్టు తీర్పు ఇవ్వడంతో సుప్రీంకోర్టుకు వెళ్తాం  

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 21. కాంటాక్ట్ లెక్చర్లను పర్మనెంట్ చేయడంపై హైకోర్టు తీర్పుతో నిరుద్యోగులు పట్టభద్రులు అసంతృప్తి లోనయ్యారని గత ప్రభుత్వ మాదిరిగానే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ...

గాంధీ భవన్ లో జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు పై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.                 

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 21. ఈరోజు గాంధీభవన్లో జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు పై జుక్కల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఫిర్యాదు చేశారు. జుక్కల్ ఎమ్మెల్యే ...

error: Content is protected !!