
MOHAMMAD ABDUL MUQEEM
కోళ్ల ఫారం పై సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు .విద్యార్థులను రోగాల బారినుండి కాపాడండి మహా ప్రభో ! AIPSU
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 12. బాన్సువాడ పట్టణంలోని S.R.N.K డిగ్రీ కాలేజ్ మరియు నర్సింగ్ కాలేజ్ ఎదురుగా ఉన్నటువంటి కోళ్ల ఫారం పై AIPSU విద్యార్థి సంఘ ...
అయ్యప్ప స్వామి మహా పడిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 12. జుక్కల్ మండల కేంద్రంలో బుధవారం రాత్రి అయ్యప్ప స్వాములు ఏర్పాటు చేసిన మహా పడిపూజలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ...
అంత్యక్రియల్లో పాల్గొన్న బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 12. బాన్సువాడ మాజీ సర్పంచ్ దివంగత శ్రీ కొర్ల సంగా రెడ్డి కూతురు కంచర్ల లక్ష్మి, మనుమడు కంచర్ల అక్షయ్ రెడ్డి గార్ల ...
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి సర్పంచ్ ల బిల్లులు చెల్లించాలి
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 12. చందూరి హన్మాండ్లు బీజేపీ కామారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి గత ప్రభుత్వం హయాంలో ఐదు సంవత్సరాలల్లో చేపట్టిన పనుల బిల్లులు చెల్లించకపోవడంతో ...
బాల్కొండ క్రీడాకారులు ఒలంపిక్స్ స్థాయి లో ప్రాతినిధ్యం వహించాలి- మానాల మోహన్ రెడ్డి
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 12. బాల్కొండ మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు ముగింపు సందర్భంగా గత మూడు రోజుల నుంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కి లేఖ రాసిన బి ఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 12. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలును కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఈమేరకు కాంగ్రెస్ అగ్రనేత ...
యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ ముదస్సిర్ ఉద్దీన్ ఎన్నికయ్యారు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 12. కాంగ్రెస్ పార్టీ వర్ధమాన యువ నాయకుడు ముహమ్మద్ ముదస్సిర్ ఉద్దీన్ యువజన కాంగ్రెస్ ఎన్నికలలో పాల్గొంటూ యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ...
తెలంగాణ తల్లి విగ్రహానికి పంచామృతాభిషేకం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 10. గౌరవ మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే కేటీఆర్ మరియు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పిలుపు మేరకు బాల్కొండ మండలంలోని వన్నెల్ బి గ్రామంలో తెలంగాణ ...
రేవంత్రెడ్డి దుశ్చర్యతో తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతోంది: ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 9. తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మార్చారని భారాస ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి దుశ్చర్యతో తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతోందని ...
యుఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా మహాసభలు జయప్రదం చేయండి
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 9. ఈరోజు భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని నిజామాబాద్ జిల్లా రూరల్ ...