MOHAMMAD ABDUL MUQEEM

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీ ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత విలేకరుల సమావేశం.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 30. కేసీఆర్ పాలనలో గత పదేండ్లు రాష్ట్ర ప్రజలను కన్నబిడ్డలను చూసుకున్నట్లుగా చూసుకున్నారని నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీ ...

ప్రజావాణి లో శ్రీచైతన్య పాఠశాల పై ఫిర్యాదు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 30. తెలంగాణ విద్యార్థి పరిషద్ ఆధ్వర్యంలో లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు ఈ సంధర్భంగా నగర అధ్యక్షడు అఖిల్ ...

నేడు తెలంగాణలో విద్యాసంస్థలు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు 

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 27. నేడు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి చెందిన నేపథ్యంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు ...

బాల్కొండ మండలంలో సీఎం అర్ ఎఫ్ చెక్కుల పంపిణీ

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 25. ఈరోజు బాల్కొండ మండల కేంద్రంలో CMRF చేకు పంపిణి మాజీ మంత్రివర్యులు బాల్కొండ శాసనసభ్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు బాల్కొండ ...

అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం: జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షుడు ఖాలేద్ జాఫర్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 25. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో మాత్రమే కాకుండా, కోట్లాది భారతీయులను న్యాయం, సమానత్వం, సామాజిక ఐక్యత కోసం ఐక్యం ...

చేగుంట లో రాష్ట్ర స్థాయి గౌడ జన హక్కుల పోరాట సమితి సమావేశం

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 24. మెదక్ జిల్లా చేగుంట మండల పరిదిలోని కర్ణాల్ పల్లి గ్రామం లో గౌడ్ హక్కుల పోరాట సమితి రాష్ట్ర జనరల్ సెక్రటరీ ...

నిజామాబాద్ కమిషనరేట్ లో సైబర్ క్రైమ్ సిబ్బందికి అవగాహన కార్యక్రమం

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 24 తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ హైదరాబాద్ వారి ఆదేశానుసారంగా నేడు నిజామాబాద్ ఇంచార్జీపోలీస్ కమీషనర్ శ్రీమతి సింధూశర్మ, ఐ.పి.యస్ సూచనలమెరకు నేడు ...

డా.బి.ఆర్ అంబేద్కర్ గారిని కించపరిచిన అమిత్ షా వెంటనే రాజీనామా చేసి దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం దళితరత్న కోండ్ర ఎల్లయ్య మాదిగ

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 23. MRPS, నాయకపోడు సంఘం, మహజన మహిళ సంఘం జిల్లా కమిటీల అత్యవసర సమావేశం ద ర్మారపు ఎలేందర్ అధ్యక్షతన స్థానిక జిల్లా ...

గుత్పా ఎత్తిపోతల నీటి విడుదల చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 23. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం కొండూర్ శివారులో గల గుత్పా ప్రాజెక్టు నీటి విడుదల కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ...

తెలంగాణ ఒలంపిక్ సంఘం ప్రధాన కార్యదర్శిగా పి మల్ల రెడ్డి.

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 14. నూతనంగా ఎన్నికైన తెలంగాణ ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి పి. మల్లా రెడ్డి గారికి హైదరాబాద్‌లోని ఒలింపిక్ భవన్‌లో  తెలంగాణ అధికార ...

error: Content is protected !!