
MOHAMMAD ABDUL MUQEEM
రోడ్డు ప్రమాదంలో మేస్త్రి దుర్మరణం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 13. బాల్కొండ మండలం చిట్టాపూర్ సమీపంలో జాతీయ రహదారి 44పై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మల్ వైపు నుండి ఆర్మూర్ వైపు ...
జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ గా శ్రీనివాస్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 13. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ గా పిడియాట్రిక్స్ ప్రొఫెసర్ పీ.శ్రీనివాస్ ను నియమించినట్లు ఆరోగ్య ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు ...
బాల్కొండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బాధితులకు పార్టీ ఇన్సూరెన్స్ చెక్ మరియు loc అందజేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి..
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 13. కమ్మర్పల్లి మండలం బషీరాబాద్ గ్రామానికి చెందిన BRS పార్టీ మహిళ కార్యకర్త ఆకుల లావణ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలం చేయగా పార్టీ ...
రోడ్ భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆటోలలో డ్రైవర్ కి ఇరువైపుల అదనపు సీట్ల తొలగింపు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 13 . ఈ రోజు నిజామాబాద్ బోధన్ బస్టాండు వద్ద ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, SI చంద్రమోహన్, రహమతుల్లా మరియు సిబ్బంది ట్రాఫిక్ నియమాలపైన ...
డొంకేశ్వర్ మండలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 10. డొంకేశ్వర్ మండలంలోని మారంపల్లి గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ నిర్వహించారు. ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్చార్జ్ పొద్దుటూరు వినయ్ ...
చైనా మాంజా షాప్ ల పై టాస్క్ ఫోర్స్ టీమ్ ముమ్మర దాడులు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 7. నిజామాబాద్ ఇంచార్జ్ పోలీస్ కమీషనర్ సింధు శర్మ, IPS. ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్చార్జ్ ఏసిపి నాగేంద్ర చారి ఆధ్వర్యంలో టాస్క్ ...
మెట్టు దిగిన ప్రభుత్వం మూడు నెలలు కాదు త్వరలోనే సర్వ శిక్ష అభియాన్ మరియు కేజీవీబీ ఉద్యోగస్తులను రెగ్యులర్ చేయాలి ఎమ్మెల్సీ అభ్యర్థి అబ్బగోని అశోక్ గౌడ్ డిమాండ్..
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 7. తెలంగాణ రాష్ట్రంలో సర్వ శిక్ష అభియాన్ లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులకు మద్దతుగా నిలిచి వారి ధర్నాలో పాల్గొన్నటువంటి తెలంగాణ బీసీ ...
నందిపేట్ గ్రామం లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 7. నందిపేట్ మండలం షాపూర్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న నిరడి నాగు కి రూ. 38,000 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కను కాంగ్రెస్ ...
జగిత్యాల జిల్లాలో గ్రామ గ్రామాన యాదవులను చైతన్య పరచడమే లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 3. యాదవ సంఘం అడహాక్ కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ జగిత్యాల జిల్లాలో గ్రామ గ్రామాన ఉన్న యాదవులను ...
కొత్త సంవత్సరం సందర్బంగా సమీక్ష సమావేశం నిర్వహించిన ఇంచార్జీ పోలీస్ కమీషనర్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 3. నేడు పోలీస్ కార్యాలయంలో కమీషనరేటు పరిధిలోని నేరాల నియంత్రణ కొరకు సంబంధిత ఎ.సి.పిలు, సి.ఐలు, ఎస్.హెచ్.ఓలు మరియు ఎస్.ఐలతో సమీక్ష సమావేశం నిజామాబాద్ ...