
MOHAMMAD ABDUL MUQEEM
ఆర్మూర్ పట్టణ పరిధిలో పేకాటరాయుళ్ల అరెస్ట్.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 4. నిజామాబాద్ ఇన్చార్జి సిపి సింధు శర్మ IPS మేడం ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసిపి నాగేంద్ర చారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ...
అర్థరాత్రి వరకు తెరిచిన హోటల్లు నడిపిన వ్యక్తులకు ఒకరోజు జైలు శిక్ష
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 4. నిజామాబాద్ నగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి వరకు షాపులు నడిపిన వ్యక్తులను అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరు పరుచగా ...
పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2025 లో జిల్లాకు 26 పతకాలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 4. పతకాలు సాధించిన పోలీసులను అభినందించిన ఇంచార్జ్ కమిషనర్ సింధు శర్మ. తెలంగాణ రాష్ట్ర 3వ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2025 కరీంనగర్ ...
బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడైన నియమితులైన నాగ సురేష్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 4. నందిపేట్కు చెందిన యువ నాయకుడు నాగ సురేష్ బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం బీజేపీ రాష్ట్ర అధిష్ఠానం ...
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆసక్తికర పోటీ
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 31. క్లాస్మేట్ లే రాజకీయ ప్రత్యర్థులుగా కానున్నారా ? రాజారం యాదవ్ vs డి ఏస్పీ గంగాధర్. తెలంగాణలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ...
నందిపేట్ లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంగం ఏర్పాటుకు వినతి
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 28. నందిపేట్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేయాలని నిజామాబాద్ జిల్లా డీసీఓ శ్రీనివాస్ రావుకి వినతి పత్రం అందజేసిన ...
మద్యం తాగి బండి నడిపితే జైలుకే. మందుబాబులారా! డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఆరుగురికి జైలు శిక్ష.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 28 మద్యం తాగి బండి నడిపితే తెలుగు వెళ్లడం ఖాయం. మందు బాబులారా తస్మాత్ జాగ్రత్త అంటూ పోలీసులు హెచ్చరిస్తున్న మందుబాబుల తీరు మారడం ...
జెసిఐ ఇండియా అలుమ్ని క్లబ్ జోన్ 12 వైస్ చైర్మన్ గా నిజామాబాద్ నగరానికి చెందిన జిల్కార్ విజయానంద్ నియమితులయ్యారు.
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 28. సోమవారం రాత్రి హైదరాబాద్ లో నిర్వహించిన జెసిఐ ఇండియా అలుమ్ని క్లబ్ జోన్ 12 సమావేశంలో విజయానంద్ వైస్ చైర్మెన్ గా ...
తెలంగాణ బిసి గ్రాడ్యుయేషన్ ఫోరం చైర్మన్, పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థి అబ్బగోని అశోక్ గౌడ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి….
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 28. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ సంక్షేమ నాయకు లు, తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ పట్టబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అబ్బ ...
నూత్ పల్లి, తొండాకూర్ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 28. నిజామాబాద్, జనవరి 28 : నందిపేట మండలంలోని నూత్ పల్లి, తొండాకూర్ గ్రామాలలో గల ప్రభుత్వ పాఠశాలలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ...