MOHAMMAD ABDUL MUQEEM

బీజేపీ విజయ సంబురాలు.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 8.(షేక్ గౌస్) నందిపేట, ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గెలిచిన సందర్భంగా నందిపేటలో పార్టీ నేతలు, కార్యకర్తలు శనివారం విజయ సంబరాలు ...

పట్టభద్రుల మద్దతు కోరిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్పోర్స్ నరేందర్ రెడ్డి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 8. ఆర్మూర్ పట్టణంలో శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్పోర్స్ నరేందర్ రెడ్డి పట్టభద్రుల ఓటు ...

కాంగ్రెస్ మాట తప్పింది: బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఏం ఎల్ ఏ జీవన్ రెడ్డి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 7.(షేక్ గౌస్) కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి ...

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన నేతలు ,కుల వివక్షపై తీవ్ర నిరసన….

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 7(షేక్ గౌస్) నిజాంసాగర్ మండలం ఆన్సన్ పల్లి గ్రామంలో దళిత మహిళపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, శుక్రవారం పలువురు సామాజిక, రాజకీయ నాయకులు ...

గ్రంథాలయాన్ని పరిశీలించిన జిల్లా చైర్మన్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 6.(ఏ గంగాధర్) డిచ్పల్లి మండలంలో జడ్.పి.హెచ్.ఎస్డిచ్ పల్లి పాఠశాల యందు విద్యార్థుల కొరకు ఏర్పాటు చెయ్యబడిన గ్రంధాలయాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన గ్రంధాలయ ...

పని ప్రదేశంలో స్త్రీలపై లైంగిక వేధింపులు నేరం… శారీరకంగా, మానసికంగా క్షోభకు గురి కావద్దు..జిల్లా జడ్జి జస్టిస్ కుంచాల సునీత

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 6. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. అయితే, పని ప్రదేశంలో స్త్రీలపై లైంగిక వేధింపులు పెరుగుతుండటం వారి ప్రగతికి ప్రతిబంధకంగా ...

కాంగ్రెస్ బీసీ సెల్ ఆధ్వర్యంలో సీఎం, పి సి సి చిత్రపటాలకు పాలాభిషేకం.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 6. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు ఆమోదంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ...

నిజామాబాద్ నగరంలో పేకాట రాయుళ్ల అరెస్టు. 

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 6. నిజామాబాద్ ఇన్చార్జి సిపి సింధు శర్మ IPS ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసిపి నాగేంద్ర చారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ...

నగరంలో ఎలక్ట్రికల్ ఆటో దగ్ధం 

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 6.(అసద్ బేగ్ ) నిజామాబాద్ నగరంలో మహమ్మద్ మహితాబ్ ఉద్దీన్ ధర్మపూరి హిల్స్ లో నివసిస్తున్నటువంటి వ్యక్తి నిజామాబాద్ మహేంద్ర షోరూమ్ నుంచి నూతనంగా ...

బీసీల కులగణన సర్వేలో బీసీ జనాభా ఎందుకు తగ్గిందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన  తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ అబ్బగోని అశోక్ గౌడ్…

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 5. 2024 వ సంవత్సరం నాటి జనాభా దామాషా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేయించిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలలో బీసీ జనాభా ఎందుకు ...

error: Content is protected !!