
MOHAMMAD ABDUL MUQEEM
అనూష ను హత్య చేసిన వినోద్ ను కఠినంగా శిక్షించాలి తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోరూం చైర్మన్ ఎమ్మెల్సీ అభ్యర్థి అబ్బగోని అశోక్ గౌడ్ డిమాండ్…
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఆదివారం ఫిబ్రవరి 16. బీసీ ల ముదిరాజ్ ఆడబిడ్డ అయినటువంటి దర్పల్లి మండల కేంద్రానికి చెందిన అనూష హత్యను తీవ్రంగా ఖండిస్తూ హత్య చేసిన ...
మేఘనా ఇన్ స్ట్యూట్ ఫ్యాషన్ షోలో ముఖ్యాఅతిథిగా ఇర్ఫాన్ వూషూ.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 16. 2వ జాతీయ డెంటల్ కన్వెన్షన్ నిజామాబాద్ మేఘనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్లో నిర్వహించా బడిన ఫ్యాషన్ షోలో ఇర్ఫాన్ వూషూ ...
గిరిజన ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ గారి 286వ జయంతి సందర్భంగా పాల్గొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అబ్బ గోని అశోక్ గౌడ్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 15. గిరిజనుల ఆరాధ్య దైవమైనటువంటి, అహింస వాది, శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని భట్టాపూర్ లో ...
నిజామాబాద్లో CBSE 10వ తరగతి బోర్డు పరీక్షలు ప్రారంభం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక షేక్ గౌస్ : దేశవ్యాప్తంగా CBSE 10వ తరగతి బోర్డు పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో కూడా విద్యార్థులు ఉదయమే ...
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి: ట్రాఫిక్ ACP
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 13. నిజామాబాద్ నగరంలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో గురువారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ట్రాఫిక్ ఏసిపి నారాయణ మాట్లాడుతూ… ...
స్కూల్ ఆటో బోల్తా ఇద్దరు విద్యార్థులకు గాయాలు.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి13. స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్థుల ఆటోలో బోల్తా పడింది. ఈ ఘటన నగరంలోని సుభాష్ నగర్ లో జరిగింది.వివరాల్లోకి వెళ్ళితే.. నగరంలోని ...
కీటక జనీత వ్యాధులపై డి ఎం హెచ్ ఓ సమీక్ష.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి13. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని కీటక జనిత వ్యాధుల నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో పనిచేస్తున్న వివిధ పి హెచ్ సి ల ల్యాబ్ ...
చిలుకూరు ఆలయ పూజారి రంగరాజన్ నీ పరామర్శించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 13. చిలుకూరు ఆలయ పూజారి రంగరాజన్ పై ఇటీవల దాడి ఘటన జరగడంతో గురువారం నాడు బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ...
లయన్ క్లబ్స్ ఆఫ్ బోధన్ కు అవార్డుల పంట
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 13. బోధన్ పట్టణంలోని లయన్స్ క్లబ్ లో జరిగిన నేత్ర రీజియన్ కాన్ఫరెన్స్లో లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ వారు 300కు ...
నగరంలో తొమిదిన్నర తులాల బంగారం చోరీ.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 13. నిజామాబాదులో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సౌత్ సీఐ సురేష్ తెలిపారు. అర్సపల్లి లో వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా షేక్ ...