
MOHAMMAD ABDUL MUQEEM
కాంగ్రెస్కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ విమర్శలు
అబద్ధాలు మాట్లాడితే నిలదీస్తాం.– మాజీ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామార్తి గోపి. నిజామాబాద్ జై భారత్ జూలై 19 : జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మాజీ రాష్ట్ర యువజన ...
ఈ – సమాన్స్ నిర్వహణపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలి–పోలీస్ కమిషనర్ సాయి చైతన్య.
నిజామాబాద్ జై భారత్ జూలై 19: ఈ – సమాన్స్ నిర్వహణపై పోలీస్ సిబ్బందికి స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. పోలీస్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్ యందు ...
వుషు స్పోర్ట్స్ తెలంగాణ అసోసియేషన్ జనరల్ బాడీ ఎన్నికలు(2025-29) ఏకగ్రీవం.
నిజామాబాద్ జై భారత్ జూలై 19 : వుషు స్పోర్ట్స్ తెలంగాణ అసోసియేషన్ జనరల్ బాడీ ఎన్నికలు శనివారం 2025-2029 ఏకగ్రీవంగ జరిగాయి. ఈ సందర్భంగా బాజిరెడ్డి జగన్మోహన్ మాట్లాడుతూ మైనారిటీలో కానీ మెజారిటీలో ...
గుండెపోటుతో జర్నలిస్ట్ రవి ప్రతాప్ చావ్లా కూతురు మృతి
హైదరాబాద్ జై భారత్ జూలై 19 : సీనియర్ జర్నలిస్ట్ రవి ప్రతాప్ చావ్లా కూతురు రోషిని చావ్లా (28) అనారోగ్యంతో శనివారం ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. నిజామాబాద్ ...
కుటుంబ నియంత్రణ తాత్కాలిక పద్ధతులను అనుసరించడం అభినందనీయం
నిజామాబాద్ జై భారత్ జూలై 19 : ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ముగింపు వేడుకలను డిఎంహెచ్వో కార్యాలయంలోని మీటింగ్ హాల్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ...
పాఠశాలలో బోనాల సంబరాలు.
నిజామాబాద్ జై భారత్ జూలై 19: తెలంగాణలో బోనాల పండుగకు ప్రత్యేకత ఉంది. ఈ ప్రాంత ప్రజలు బోనాల ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ప్రజలతోపాటు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయంలో కూడా బోనాల సంబరాలను ...
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.
ప్రిన్సిపాల్, లెక్చర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన బి ఆర్ ఎస్ వి నాయకులు అభిలాష్ రెడ్డి. ఆర్మూర్ జై భారత్ జూలై 19 : ఇంటర్ విద్యార్థి ఆత్మహత్మ చేసుకున్నాడు. ఈ ఘటన ఆర్మూర్ పట్టణ ...
క్యాన్సర్ పట్ల అవగాహన చేయడం అభినందనీయం–పోలీస్ కమిషనర్
నిజామాబాద్ జై భారత్ జూలై 18 : ముందుగా గుర్తిస్తే క్యాన్సర్ ను నివారించవచ్చని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, IPS అన్నారు.శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందు క్యాన్సర్ హాస్పటల్ ...
VDCలు చట్ట పరిమితులు దాటితే సహించేది లేదు: జిల్లా జడ్జి భాస్కర్ రావు
జక్రాన్ పల్లి జై భారత్ జూలై 18: (షేక్ గౌస్) జక్రాన్పల్లి గ్రామాభివృద్ధి కమిటీలు (VDCలు) చట్టాన్ని చేతిలోకి తీసుకుని చేపడుతున్న చర్యలపై జిల్లా అదనపు సెషన్స్ జడ్జి భాస్కర్ రావు తీవ్ర అసంతృప్తి ...
రెండవ టౌన్ ఎస్ఐ గా సయ్యద్ ముజాహిద్.
నిజామాబాద్ జై భారత్ జూలై 17: నిజామాబాద్ నగరంలోని రెండవ టౌన్ ఎస్ఐ గా సయ్యద్ ముజాహిద్ బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఎస్ గా పనిచేసిన సయ్యద్ ఇమ్రాన్ నేరేడి గోండ పోలీస్ స్టేషన్ ...
















