
MOHAMMAD ABDUL MUQEEM
జక్రాన్పల్లి లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 22. జ్యోతిబాపూలే మహిళా డిగ్రీ కళాశాల ఆకస్మిక తనిఖీ నిజామాబాద్, ఫిబ్రవరి 22 : నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలతో ...
నిజామాబాద్ నగరంలో వ్యభిచారి గృహం పై దాడి
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 21. నిజామాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్ సింధు శర్మ,I.P.S. ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది ...
24 గంటల్లోనే దారి దోపిడీ కేసును ఛేదించిన రూరల్ ఎస్సై ఆరిఫ్.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 21. ఫిబ్రవరి 19 న అర్ధరాత్రి కొత్త పేట్ గ్రామ శివారులో దారిదోపిడీకి పాల్పడిన ముగ్గురు బిహర్ హమాలీలను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ ...
రెంజల్లో నీటి నాణ్యతపై అవగాహన
నిజామాబాద్ ప్రతినిథి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 20. నిజామాబాద్ : భూగర్భ జల శాఖ, నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో గురువారం రెంజల్ మండల ఎంపీడీవో కార్యాలయంలో నీటి నాణ్యత అవగాహన ...
రెండవసారి జగిత్యాల కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు గా సొగ్రబీ నియామకం
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 17. ఈరోజు హైద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్ లోకాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీత రావు,జగిత్యాల కాంగ్రెస్ పార్టీ ...
రైలులో యువతి గొలుసు చోరీ
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 17. రైలులో ప్రయాణిస్తున్నా యువతి మెడలో నుంచి బంగారు గొలుసు అపహరణకు గురైనట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయి రెడ్డి తెలిపారు. ...
బాల్కొండలో కెసిఆర్ జన్మదిన వేడుకలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక సోమవారం ఫిబ్రవరి 17. బాల్కొండ మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ...
మెదక్, ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘ సభ్యులు.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక సోమవారం ఫిబ్రవరి 17. మెదక్ నిజాంబాద్ కరీంనగర్ అదిలాబాద్ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలంగాణ ఉద్యమ నాయకుడు బీసీ ఉద్యమ నాయకుడు, నిరుద్యోగుల కోసం ...
హృదయ విదారక ఘటన
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఆదివారం ఫిబ్రవరి 16. ఆధార్ కార్డు లేదని ఆసుపత్రి నుండి మహిళకు వైద్యం చేయకుండా గెంటేసిన ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది. మహబూబ్ నగర్ ...
ప్రసన్నహరికృష్ణ, సాయన్న లకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి..
నిజామాబాద్ ప్రతినిథి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 16. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఐక్యతే బీఎస్పీ లక్ష్యం…బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్.. రాష్ట్ర విధాన సభ కు ఎంపిక ...