
MOHAMMAD ABDUL MUQEEM
విద్యార్థుల వినతిపై తక్షణమే స్పందించిన కలెక్టర్. అప్పటికప్పుడు టీ.సీలు ఇప్పించిన జిల్లా పాలనాధికారి.
కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు. కమ్మరపల్లి జై భారత్ జూలై 30 : ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ లో చేరిన విద్యార్థులకు బదిలీ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ప్రైవేట్ కళాశాల నిరాకరిస్తోందని ...
ప్రైవేట్ హాస్పిటల్స్ ఐ ఆర్ ఏ డి యాప్లో నమోదు -ప్రమాద నివారణకు సాంకేతిక ముందడుగు
నిజామాబాద్ జై భారత్ జూలై 30 : మినిస్ట్రీ అఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ మరియు నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఇంటిగ్రేటెడ్ రోడ్ ఆక్సిడెంట్ డేటాబేస్ (ఐ ఆర్ ఏ ...
సైబర్ వారియర్స్ కి సైబర్ క్రైమ్ నియంత్రణపై అవగాహన నిర్వహించిన పోలీస్ కమిషనర్
నిజామాబాద్ జై భారత్ జూలై 30 : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కమాండ్ కంట్రోల్ హాలియందు సైబర్ వారియర్స్ కి సైబర్ నేరాల మీద వాటి నియంత్రణ కోసం అవగాహన కార్యక్రమం నిజామాబాద్ పోలీస్ ...
పదవీ విరమణ చేస్తున్న అధికారులకు ఘనంగా వీడ్కోలు
టీజీఓ సంఘం ఆధ్వర్యంలో సన్మాన మహోత్సవం నిజామాబాద్ జై భారత్ జూలై 30 : నిజామాబాద్ జిల్లాలో వివిధ శాఖలలో విధులు నిర్వర్తిస్తున్న ఐదుగురు అధికారులు ఈ నెల 31న పదవీ విరమణ చేస్తున్న ...
కమ్మర్పల్లి, మోర్తాడ్ లలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
కమ్మర్పల్లి జై భారత్ జూలై 30 : కమ్మర్పల్లి, మోర్తాడ్ మండల కేంద్రాలలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కమ్మర్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, సహకార సంఘాల ఎరువుల ...
వ్యభిచార గృహం పై టాస్క్ఫోర్స్ దాడి.
నిజామాబాద్ జై భారత్ జూలై 30 : నిజామాబాద్ సిపి సాయి చైతన్య IPS ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ACP నాగేంద్రచారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య మరియు ఎస్సైలు ...
నిజామాబాద్ నగరంలో త్వరలో జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు
జర్నలిస్టుల ఇండ్ల స్థలాలపై ఇన్చార్జ్ మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ భరోసా. నిజామాబాద్ జై భారత్ జూలై 29: నిజామాబాద్ జర్నలిస్టులకు నగరంలో అందుబాటులో ఉన్న రెండు ప్రభుత్వ స్థలాలను ఇచ్చి ...
నిజామాబాద్ జై భారత్ జూలై 29 : నేడు IDOC కలెక్టర్ ఆఫీస్ నందు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, మరియు రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డాక్టర్ ...
హమాల్ వాడి ముదిరాజ్ సంఘం ఎన్నికలు ఏకగ్రీవం–అధ్యక్షుడిగా నేరుమటి రాజు ఎన్నిక
నిజామాబాద్ జై భారత్ జూలై 20 : హమాల్ వాడి ముదిరాజ్ సంఘం మాజీ అధ్యక్షులు ఎల్ల బోయిన నర్సింలు తాను రాజీనామా చేయడం వలన ముదిరాజ్ సంఘం సభ్యులు ఆదివారం మధ్యాహ్నం ...
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం–ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ జై భారత్ జూలై 19 : అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని రెడ్డి సంఘంలో బాన్సువాడ, బీర్కూర్, ...
















