జిల్లా కోర్టులో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-22

నిజామాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది.కోర్టు లో తనకు న్యాయం జరగలేదని ఓ వ్యక్తి కోర్టు ముందు పురుగుల మందు తో ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై ఒక అనుమానితుడు పోలీసులకు సమాచారం అందించాగా.దీంతో పోలీసులు సదరు వ్యక్తినీ అదుపులోకి తీసుకున్నట్లు సంచారం.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!