నగరంలో ఇంటర్ పరీక్షలు.. 652 మంది గైర్హాజరు

నిజామాబాద్  ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 7.

నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షకు 652 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డి ఐ ఈ ఓ రవికుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 18,649 మంది విద్యార్థులకు గాను 17,997 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని ఆయన వివరించారు. జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులతో పాటు తాను ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లు పరీక్ష కేంద్రాలను తనిఖీలు చేశామన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment