NANDIPET
నందిపేట్ మండలంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జనవరి 26.నందిపేట్_డొంకేశ్వర్ మండలలో 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం వివిధ శాఖల కార్యాలయాలలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, శుభాకాంక్షలు తెలుపుకున్నారు.తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ...
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని నిలదీసిన మహిళలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 21. ఖుదవన్ పూర్ లో నిరసన సెగ గ్రామాలకు రావద్దు” అనే పోస్టర్ల వివాదం మరువక ముందే కొత్త లోల్లి….. ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట్ ...
హద్దులేని సేవ” లక్ష్యంతో ముందుకు వెల్తున్న నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 21. కుంభమేళాలో ఆశ్రమం సేవా కార్యక్రమాలు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమం అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ...
డొంకేశ్వర్ మండలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 10. డొంకేశ్వర్ మండలంలోని మారంపల్లి గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ నిర్వహించారు. ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్చార్జ్ పొద్దుటూరు వినయ్ ...
నందిపేట్ గ్రామం లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 7. నందిపేట్ మండలం షాపూర్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న నిరడి నాగు కి రూ. 38,000 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కను కాంగ్రెస్ ...
అడవి జంతువుల, మానవుల రక్షణకు చర్యలు చేపట్టిన అడవీ శాఖ
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 2. నందిపేట్: నందిపేట్ మండలం సిహెచ్ కొండూర్ అడవి ప్రాంతంలో పులి సంచరిస్తుందనే వార్తల నేపథ్యంలో అడవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అడవిలో అడవి ...
నందిపేట్ గ్రామంలో వరుస ఐదు ఇళ్లలో చోరీ
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 30 నందిపేట్ మండల కేంద్రంలో సోమవారం తెల్లవారుజామున ఐదు ఇళ్లలో దొంగతనం జరిగింది. జుడా చర్చి సమీపంలోని ఇళ్ల తాళాలు పగులగొట్టి దొంగలు చోరీ ...
గుత్పా ఎత్తిపోతల నీటి విడుదల చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 23. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం కొండూర్ శివారులో గల గుత్పా ప్రాజెక్టు నీటి విడుదల కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ...