NANDIPET

అంగరంగ వైభవంగా మహాశివరాత్రి వేడుకలు

నిజామాబాద్ ప్రతినిధి. జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 27.(షేక్ గౌస్) శివనామస్మరణతో మార్మోగిన శివాలయాలు ప్రధాన శివాలయాల్లో విశేష పూజలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ...

స్లాబ్ మెట్ల పై నుంచి పడి యువకుడు మృతి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి.25 నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కే ద్రం లోని రాజ్ నగర్ దుబ్బా ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో స్లాబ్ ...

పట్టభద్రులు నరేందర్ రెడ్డిని గెలిపించాలి: వినయ్ రెడ్డి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 25.(షేక్ గౌస్)  కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో ఏం ఎల్ సి గా పట్టభద్రులు గెలిపించాలని ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ...

వెల్మల్ గ్రామంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

 నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 25.(షేక్ గౌస్) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వెల్మల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రాడ్యూట్ అభ్యర్థిలను కలిసి ప్రచారం నిర్వహించారు. ...

బీజేపీ విజయ సంబురాలు.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 8.(షేక్ గౌస్) నందిపేట, ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గెలిచిన సందర్భంగా నందిపేటలో పార్టీ నేతలు, కార్యకర్తలు శనివారం విజయ సంబరాలు ...

కాంగ్రెస్ బీసీ సెల్ ఆధ్వర్యంలో సీఎం, పి సి సి చిత్రపటాలకు పాలాభిషేకం.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 6. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు ఆమోదంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ...

బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడైన నియమితులైన నాగ సురేష్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 4. నందిపేట్‌కు చెందిన యువ నాయకుడు నాగ సురేష్ బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం బీజేపీ రాష్ట్ర అధిష్ఠానం ...

నందిపేట్ లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంగం ఏర్పాటుకు వినతి 

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 28. నందిపేట్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేయాలని నిజామాబాద్ జిల్లా డీసీఓ శ్రీనివాస్ రావుకి వినతి పత్రం అందజేసిన ...

పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసినందుకు పాలాభిషేకం చేసిన మల్లారం గ్రామస్తులు. 

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 27. నందిపేట మండలంలోని మల్లారం గ్రామంలో 26 జనవరి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, ...

రైతు భరోసా పథకం – ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 26. నందిపేట మండలం మల్లారం గ్రామంలో ఆదివారం రైతు భరోసా పథకం ప్రారంభోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. రైతులకు ప్రతి ఎకరానికి రూ. 12,000 ...

error: Content is protected !!