NANDIPET
నందిపేట పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేసిన సీపీ సాయి చైతన్య.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్: 13 (షేక్ గౌస్) రౌడీ షీటర్ల కదలికలపై నిఘా పెంచాలని ఆదేశాలు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ సాయి చైతన్య ఐపీఎస్ శనివారం ...
మతసామరస్యానికి ప్రతీకగా జమాఅత్-ఎ-ఇస్లామీ హింద్ ఈద్ మిలాప్ కార్యక్రమాలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:12 (షేక్ గౌస్) నిజామాబాద్ / ఆర్మూర్ / నందిపేట పవిత్ర రమజాన్ మాసానంతరం వచ్చిన ఈద్-ఉల్-ఫితర్ పర్వదినాన్ని పురస్కరించుకొని జమాఅత్-ఎ-ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ...
ఉర్దూ పాఠశాలలో ఈద్మీలాప్ వేడుకలు
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ : 7 ( షేక్ గౌస్) నందిపేట్ మండలంలోని ఖుదావన్పూర్ గ్రామంలో గల MPPS ఉర్దూ పాఠశాలలో సోమవారం ఈద్మీలాప్ కార్యక్రమాన్ని ఘనంగా ...
రైతులకు రూ.500 బోనస్ — ఏ ఏం సి డైరెక్టర్ పెంట ఇంద్రుడు.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్: 7 (షేక్ గౌస్) నందిపేటలో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం. నందిపేట్: రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్ర ల ...
కంటం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:6 (షేక్ గౌస్) నందిపేట మండలంలోని కంటం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఆదివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెంట ఇంద్రుడు ప్రారంభించారు.ఈ ...
ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎస్ఐ
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:31 (షేక్ గౌస్) నందిపేట్: నందిపేట్ మండలంలోని ముస్లిం సోదరులు రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తల్వేద, లక్కంపల్లి గ్రామాల ...
నందిపేట లంక రజనిష్కు గౌరవ డాక్టరేట్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:29 ( షేక్ గౌస్) నందిపేట మండలానికి చెందిన లంక రజనిష్కు ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్ లభించింది. తమిళనాడు రాష్ట్రంలోని హోసూరు పట్టణంలో జరిగిన కార్యక్రమంలో ...
కొత్తగా ప్రారంభం కానున్న గ్రంథాలయ భవన పరిశాలన.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ :23 (షేక్ గౌస్) డోంకేశ్వర్ మండల కేంద్రంలో త్వరలో ప్రారంభం కానున్న కొత్త గ్రంథాలయాన్ని గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజా రెడ్డి ఆదివారం ...
నందిపేటలో అనుమతి లేని పాఠశాలలో అడ్మిషన్లు నిలిపివేయాలని వినతి
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:18 ( షేక్ గౌస్) నందిపేట మండలంలో నిర్మాణంలో ఉన్న ఎస్ఎస్ఆర్ ప్రైవేట్ పాఠశాలకు అనుమతి లేకుండానే అడ్మిషన్లు ప్రారంభించారని విద్యార్థి జన సమితి నాయకులు ...
డోంకేశ్వర్ – కెనరా బ్యాంక్ శాఖలో నిభందనల ఉల్లంఘన
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 1. (షేక్ గౌస్) లంచ్ బ్రేక్ అంటూ తలుపులు మూసివేత గతంలో ఇలాగే ఫిర్యాదులు – మారని పరిస్థితి గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ ...