NANDIPET

మహిళ హత్య కేసు చేదించిన పోలీసులు -నిందితుడు పట్టివేత.

షాపూర్ మహిళను మాయమాటలతో తీసుకెళ్లి హత్య చేసిన గంగాధర్ అరెస్ట్ నందిపేట్ జై భారత్ జూన్:3( షేక్ గౌస్)నందిపేట మండలం షాపూర్ గ్రామానికి చెందిన సాద సుమలత (42) హత్య కేసును పోలీసులు ...

నందిపేటలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు

నందిపేట్ జై భారత్ జూన్:2 (షేక్ గౌస్)నందిపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నంది విగ్రహం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి, అమరవీరులకు ...

నందిపేటకు జాతీయ గౌరవం

ఒడిశా సీఎం చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకున్న ఏపీఎం మాణిక్యం నందిపేట్ జై భారత్ జూన్:1(షేక్ గౌస్) దేశంలోని ప్రతి కుటుంబ తలసరి ఆదాయాన్ని పెంచే ఉద్దేశ్యం తో కేంద్ర, రాష్ట్ర ...

నందిపేటలో మహిళ దారుణ హత్య .

నందిపేట్ జై భారత్ మే:27(షేక్ గౌస్) నందిపేట మండలంలోని ఐలాపూర్ రోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళను హత్య చేశారు. బండరాళ్ల సమీపంలో మృతదేహం లభ్యమవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హత్య ...

నందిపేట్ ముస్లిం కమిటీకి షౌకతుల్ బారీ ఏకగ్రీవ అధ్యక్షుడిగా ఎన్నిక

నందిపేట్ జై భారత్ మే:25 ( షేక్ గౌస్ ) నందిపేట్ గ్రామ ముస్లిం కమిటీకి నూతన అధ్యక్షుడిగా షౌకతుల్ బారీ గారు ఆదివారం జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ షాదీఖానాలో ...

నందిపేటలో హత్యాయత్నం…గాయాలతో కుప్పకూలిన బాధితుడు.

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:21 ( షేక్ గౌస్) నందిపేట మండల కేంద్రంలోని బస్టాండ్ పక్కన ఉన్న బస్ డిపో ఆవరణలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఓ ...

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:19 (షేక్ గౌస్) నందిపేట మండలంలోని కంఠం గ్రామం, డొంకేశ్వరం మండలంలోని తొండకూర్ గ్రామాల్లో సోమవారం ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ...

నందిపేట కంఠం గ్రామంలో 24 ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభం

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:19 (షేక్ గౌస్) నందిపేట మండలంలోని కంఠం గ్రామంలో సోమవారం 24 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ఏఎంసీ డైరెక్టర్ పెంట ఇంద్రుడు శుభారంభం చేశారు. ...

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే: 4 చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్న స్నేహితులు 25 సంవత్సరాల తర్వాత స్నేహితులు అందరూ కలిసి వారు చదువుకున్న 1999-2000 వ సం. పదవతరగతికి ...

నందిపేటలో ప్రారంభమైన రక్తదాన శిబిరం.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:20 ( షేక్ గౌస్) నందిపేట మండల కేంద్రంలోని శుఖిభవ హాస్పిటల్‌లో ఆదివారం ఇండియన్ రెడ్ క్రాస్స్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ప్రారంభమైంది. ఈ ...

error: Content is protected !!