MAHEBUBABAD
డా.బి.ఆర్ అంబేద్కర్ గారిని కించపరిచిన అమిత్ షా వెంటనే రాజీనామా చేసి దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం దళితరత్న కోండ్ర ఎల్లయ్య మాదిగ
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 23. MRPS, నాయకపోడు సంఘం, మహజన మహిళ సంఘం జిల్లా కమిటీల అత్యవసర సమావేశం ద ర్మారపు ఎలేందర్ అధ్యక్షతన స్థానిక జిల్లా ...
తెలంగాణలో మూసీ నది సాకుతో B.J.P పార్టీ రాజకీయ లబ్ధి కొరకు రాత్రి బస కార్యక్రమం చేయడం ప్రజలను మోసగించడానికే MRPS జాతీయ కార్యదర్శి దళిత రత్న కోండ్ర ఎల్లయ్య మాదిగ
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 20. MRPS ముఖ్య కార్యకర్తల సమావేశం జినక స్వామి అధ్యక్షతన స్థానిక జిల్లా కార్యాలయంలో జరిగినది. ఈ కార్యక్రమంలో MRPS జాతీయ కార్యదర్శి ...