Hyderabad
తెలంగాణ ఒలంపిక్ సంఘం ప్రధాన కార్యదర్శిగా పి మల్ల రెడ్డి.
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 14. నూతనంగా ఎన్నికైన తెలంగాణ ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి పి. మల్లా రెడ్డి గారికి హైదరాబాద్లోని ఒలింపిక్ భవన్లో తెలంగాణ అధికార ...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కి లేఖ రాసిన బి ఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 12. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలును కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఈమేరకు కాంగ్రెస్ అగ్రనేత ...
రేవంత్రెడ్డి దుశ్చర్యతో తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతోంది: ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 9. తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మార్చారని భారాస ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి దుశ్చర్యతో తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతోందని ...
హైదరాబాద్ ప్రజాభవన్ లో క్రిస్మస్ వేడుకల నిర్వహణ సమావేశం.
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ హైదరాబాద్ . రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే క్రిస్మస్ వేడుకల నిర్వహణపై ప్రజాభవన్ లో సెలబ్రేషన్ కమిటీ సభ్యులు, మరియు అధికారులతో సమీక్షించడం జరిగినది. ...
బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్ను రాష్ట్ర ప్రభుత్వం యథాతథంగా అమలు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్.
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 25. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్ను రాష్ట్ర ప్రభుత్వం యథాతథంగా అమలు చేయాలని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ...
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల 29వ తేదీన దీక్షాదివాస్ నిర్వహించాలని కేటీఆర్ పిలుపు
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 21. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల నవంబర్ 29 వ తేదీన దీక్షాదివాస్ ఘనంగా నిర్వహించాలని పార్టీ ...
తెలంగాణ సచివాలయంలో మంత్రి షబ్బీర్ అలీ తో సమావేశం.
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్. రంగారెడ్డి జిల్లా ఇంచార్జి మంత్రి పరిశ్రమల మరియు ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ...
తెలంగాణలో దళితుల అసైన్డ్ భూములను రెగ్యులరైజ్ చేయించి పట్టాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కి MRPS విజ్ఞప్తి
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ MRPS ముఖ్య కార్యకర్తల సమావేశం MRPS జిల్లా ఇంచార్జ్ బోడ ఎల్లయ్య మాదిగ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కార్యాలయంలో జరిగినది. ఈ కార్యక్రమంలో MRPS ...
కుల గణన సంప్రదింపుల సదస్సులో పాల్గొన్న వినయ్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ హైదరాబాద్ నవంబర్ 5 ఈ రోజు హైదరాబాద్ లో పీసీసీ అధ్యక్షులు, ఎంఎల్సి మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కుల గణన సకల ...
డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన మధనం గంగాధర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా భారీ లోకి
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ హైదరాబాద్ నవంబర్ 4 బేడ బుడగ జంగం సమాజానికి సేవలు చేసేందుకు తన ఉద్యోగం అడ్డు వస్తుందని.బేడ బుడగ జంగం కులానికి సమాజం పట్ల ...
















