Hyderabad

కానిస్టేబుల్ దారుణ హత్య ఘటన.. డీజీపీ కీలక ఆదేశాలు..

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ అక్టోబర్ 18: నిజామాబాద్ సీసీఎస్‌ కానిస్టేబుల్‌ హత్య ఘటనపై డీజీపీ శివధర్‌రెడ్డి స్పందించారు. పరిస్థితిని సమీక్షించాలని ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డిని ఆదేశించారు.నిజామాబాద్ సీసీఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు ...

జూబ్లీహిల్స్ లో బిఆర్ఎస్ కార్యకర్తల ప్రచారం.

హైదరాబాద్ జై భారత్ అక్టోబర్ 18:  జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా  మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే  ప్రశాంతన్న గారి ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ షేక్ పేట్ డివిజాన్ లో గల మారుతి నగర్ కాలనీ ...

రాజీవ్ గాంధీ జయంతి లో పాల్గొన్న అర్ముర్ నియోజక నాయకులు

హైదరాబాద్ జై భారత్ ఆగస్టు 20 : హైదరాబాద్ గాంధీ భవన్‌లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 81వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ...

ప్రభుత్వ పాఠశాలలను సెమిరెసిడెన్షియల్స్ గా మార్చాలి.

హైదరాబాద్ జై భారత్ ఆగస్టు 16 : డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.సోమయ్య, టి.లింగారెడ్డి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ...

గుండెపోటుతో జర్నలిస్ట్ రవి ప్రతాప్ చావ్లా కూతురు మృతి 

హైదరాబాద్ జై భారత్ జూలై 19 : సీనియర్ జర్నలిస్ట్ రవి ప్రతాప్ చావ్లా కూతురు రోషిని చావ్లా (28) అనారోగ్యంతో శనివారం ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. నిజామాబాద్ ...

కేటీఆర్‌పై కేసు అంటే – ప్రశ్నించే గొంతు పై కత్తి: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.

హైదరాబాద్ జై భారత్ జూన్ 16: తెలంగాణలో ప్రజల తరఫున మాట్లాడే నాయకులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి ...

బీఆర్ఎస్ దెయ్యం కాదు… తెలంగాణ ఉద్యమపు అగ్ని!” – మాజీ ఏం ఎల్ ఏ జీవన్ రెడ్డి కౌంటర్.

రేవంత్ రెడ్డి నిజమైన కొరివి దెయ్యం… కేసీఆర్‌ను తిట్టి తెలంగాణ ద్రోహిగా మిగులవద్దు హైదరాబాద్ జై భారత్ జూన్ : 6 తెలంగాణ ఉద్యమానికి అంకితమైన బీఆర్ఎస్‌ను ‘దెయ్యాల సమితి’గా అభివర్ణించిన సీఎం ...

ఓల్డ్ సిటీలోని గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన షబ్బీర్ అలీ

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:18 రాష్ట్ర రాజధాని పాతబస్తీలో నిన్న అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టం..చాలా బాధకు గురిచేసిందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు ఈ మేరకు ...

సృజనాత్మకతకు వేదిక ‘యువ కెరటాలు’ కవి సమ్మేళనం తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతి కుమార్

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:18 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన తెలంగాణ యువ కెరటాలు ” శీర్షికన యువ కవుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి ...

రైతును రాజును చేసిన కేసీఆర్ రాజ్యమే ముద్దు

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:4 అందగత్తె ఆటకు వందనం..అన్నదాత చేతికి సున్నం_అందం హిందోళం, వ్యవసాయం గందరగోళం,ధాన్యం కొనే దిక్కు లేక రోడ్లపాలైన రైతులు,_ఇదే ప్రజాపాల నంటూ కాంగ్రెస్ ...