Hyderabad

ఢిల్లీకి బయలుదేరిన సీఎం.

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 25 :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిశంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షుల నియామకాలపై అఖిల భారత కాంగ్రెస్ ...

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎనిమిది బూత్ లకు ఇన్‌చార్జిగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి నియామకం

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 25 : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో శనివారం ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన ...

తెలంగాణ ఎండోమెంట్ నూతన డైరెక్టర్ గా ఐఏఎస్ హరీష్

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 25 : రాష్ట్ర ఎండోమెంట్ డైరెక్టర్ గా హరీష్ ఐఏఎస్ బాధ్యతలు స్వీకరించిన శుభసందర్భంలో రాష్ట్ర డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర అటవీ ...

అంగన్‌వాడీ కేంద్రాల్లో లోపాలు సహించం – మంత్రి సీతక్క హెచ్చరిక

సరుకుల సరఫరాలో అలసత్వం వహించే కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవు  చిన్నారుల హాజరు 90% లక్ష్యం  డిసెంబర్ లోపు సౌకర్యాలన్నీ పూర్తి చేయాలి మహిళా శిశు సంక్షేమ శాఖ స‌మీక్షా స‌మావేశంలో స్ప‌ష్టం చేసిన ...

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ఎర్రవల్లిలో కేసీఆర్ కీలక సమావేశం

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 23 : హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు లక్ష్యంగా పార్టీ అధినేత కేసీఆర్ ...

మైనార్టీ మంత్రి లేని ఏకైక కాంగ్రెస్ కేబినెట్ రేవంత్ రెడ్డి దే

కాంగ్రెస్ సర్కార్ ముస్లింలను అన్యాయం చేస్తోంది తెలంగాణ రాష్ట్ర బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 23 : హైదరాబాద్ కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ...

ఆసిఫ్ ను పరామర్శించిన రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 23 : నిజామాబాద్ నగర శివారులోని సారంగాపూర్ ప్రాంతంలో పాత నేరస్థుడు రియాజ్ చేతిలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ ...

కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటాం.

కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా. ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం. పోలీస్ అమరవీరుల దినోత్సవం లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక ...

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు.

దీపావళి పండుగను బాంబులతో జాగ్రత్తగా ఉండి సంబరాలు జరుపుకోండి.రాష్ట్ర యువజన కాంగ్రెస్ కొండా యువసేన నాయకులు సిలివేరు అనిల్. తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ అక్టోబర్ 19 : చీకట్లను తొలగించి వెలుగును ...

బీసీల బంద్ కు మద్దతుగా పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ అక్టోబర్ 18:బీసీల బంద్ కు మద్దతుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తా లో చేపట్టిన మానవహారం కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల ...