Hyderabad

అజారుద్దీన్ ను కచ్చితంగా మంత్రివర్గంలోకి తీసుకుంటాం

నా దృష్టిలో పిసిసి పదవి ఎంతో గొప్పది–నేను డిప్యూటీ సీఎం పదవి రేసులో లేను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ  రాష్ట్ర బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 30 ...

జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రచారంలో పాల్గొన్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ 

తెలంగాణ  రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29 : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బుధవారం నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ రహమత్ నగర్ డివిజన్ ...

తెలంగాణకు తీవ్ర వాయుగుండం ముప్పు.

తెలంగాణ  రాష్ట్ర బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29 : తెలంగాణకు తీవ్ర వాయుగుండం ముప్పు పొంచి ఉంది. మొంథా తుఫాన్ బలహీనపడి తెలంగాణ వైపు పయనిస్తోంది. భద్రాచలానికి 50 కి.మీ, ఖమ్మంకు 110 ...

మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన చిరంజీవి

తెలంగాణ రాష్ట్ర బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29 : మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను చిరంజీవి ఆశ్రయించాడు. సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నారని ఈ మేరకు ఓ ‘ఎక్స్’ ఖాతాను ...

అధికారులు అప్రమత్తంగా ఉండాలి..మొంథా తుపాన్పై సీఎం సమీక్ష

తెలంగాణ రాష్ట్ర బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29 : మొంథా తుపాన్ ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్రెడ్డి అధికారులతో సమీక్షించారు. అప్రమత్తంగా ఉండాలని ...

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 28: (నవీన్ కుమార్) బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు తో కలిసి ఎర్రగడ్డ డివిజన్‌లోని పలు కాలనీల్లో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నా నిజామాబాద్ ...

అలా అయితేనే సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతిస్తాం–సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 28 : యూసుఫ్ గూడా లో నిర్వహించిన సినీ కార్మికుల అభినందన సభలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు. కార్మికులకు తమ ప్రభుత్వం అండగా ...

ఎమ్మెల్సీ కవిత రాజీనామా ఆమోదించండి: బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్రవంతిరెడ్డి డిమాండ్

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 28 : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామాను తక్షణమే ఆమోదించాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్రవంతిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలి ఛైర్మన్కు ...

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుంది–రూరల్ ఎమ్మెల్యే  భూపతిరెడ్డి.

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 27 : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజ్ ...

ఇద్దరికీ పరీక్షే! జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావుకు కీలకం.

సత్తా చాటేందుకు శ్రమిస్తున్న ద్వయం తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 26 : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీకి పెను సవాల్‌గా మారింది. ముఖ్యంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ...