Hyderabad

రెండవసారి జగిత్యాల కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు గా సొగ్రబీ నియామకం

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 17. ఈరోజు హైద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్ లోకాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీత రావు,జగిత్యాల కాంగ్రెస్ పార్టీ ...

హృదయ విదారక ఘటన

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఆదివారం ఫిబ్రవరి 16. ఆధార్ కార్డు లేదని ఆసుపత్రి నుండి మహిళకు వైద్యం చేయకుండా గెంటేసిన ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది. మహబూబ్ నగర్ ...

తెలంగాణ ముఖ్యమంత్రి  35 వేలు రూపాయలు బాకీ  కల్వకుంట్ల కవిత 

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 12. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా మార్చ్ 8న తలపెట్టనున్న మహిళ శంఖారావం సభ పోస్టర్లను ఎమ్మెల్సీ కల్వకుంట్ల ...

తెలంగాణ ఆర్టీసీ కార్మికులను చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 8. ఫిబ్రవరి నెలలో సమ్మెకు దిగడానికి టి జి ఎస్ ఆర్ టి సి జేఏసీ సిద్ధమవుతుంది. హైదరాబాదులోని బస్ భవన్  ఆపరేషన్ ...

జెసిఐ ఇండియా అలుమ్ని క్లబ్ జోన్ 12 వైస్ చైర్మన్ గా నిజామాబాద్ నగరానికి చెందిన జిల్కార్ విజయానంద్ నియమితులయ్యారు.

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 28. సోమవారం రాత్రి హైదరాబాద్ లో నిర్వహించిన జెసిఐ ఇండియా అలుమ్ని క్లబ్ జోన్ 12 సమావేశంలో విజయానంద్ వైస్ చైర్మెన్ గా ...

సంధ్య థియేటర్‌ ఘటనపై స్పందించిన పవన్‌కల్యాణ్‌

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్  న్యూస్ జనవరి 14. గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చారు – పవన్‌ అభిమాని మృతిచెందిన తర్వాత వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించాలి.మానవతా దృక్పథం లోపించినట్టైంది ...

తెలంగాణ ఒలంపిక్ సంఘం ప్రధాన కార్యదర్శిగా పి మల్ల రెడ్డి.

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 14. నూతనంగా ఎన్నికైన తెలంగాణ ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి పి. మల్లా రెడ్డి గారికి హైదరాబాద్‌లోని ఒలింపిక్ భవన్‌లో  తెలంగాణ అధికార ...

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ కి లేఖ రాసిన బి ఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 12. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలును కాంగ్రెస్‌ ప్రభుత్వం విస్మరించిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. ఈమేరకు కాంగ్రెస్‌ అగ్రనేత ...

రేవంత్‌రెడ్డి దుశ్చర్యతో తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతోంది: ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 9. తెలంగాణ తల్లిని కాంగ్రెస్‌ తల్లిగా మార్చారని భారాస ఎమ్మెల్సీ కవిత  విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి  దుశ్చర్యతో తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతోందని ...

హైదరాబాద్ ప్రజాభవన్ లో క్రిస్మస్ వేడుకల నిర్వహణ సమావేశం.

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ హైదరాబాద్ . రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే క్రిస్మస్ వేడుకల నిర్వహణపై ప్రజాభవన్ లో సెలబ్రేషన్ కమిటీ సభ్యులు, మరియు అధికారులతో సమీక్షించడం జరిగినది. ...

error: Content is protected !!