DICHPALLY

టిఎంఆర్పిఎస్ మండల కమిటీ ఎన్నిక

డిచ్పల్లి జై భారత్ జూలై 8:(ఆర్మూర్ గంగాధర్) TMRPS వ్యవస్థాపకులు అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నూతన కమిటీ నూతన నిర్మాణం జరుగుతుంది ఈరోజు డిచ్పల్లి s. ...

ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య.

డిచ్పల్లి జై భారత్ (ఆర్మూరి గంగాధర్) నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి గ్రామానికి చెందిన ఎర్ర ధర్మరాజు అనే వ్యక్తి మంగళవారం ఉదయం చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం మృతుడి పొలం పక్కన ...

సీతారాముల స్వామి ఆలయ కమిటీ గా జంగం శాంతయ్య

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ :23 రూరల్ కాన్స్టెన్సీ డాక్టర్ భూపతి రెడ్డి ఎమ్మెల్యే చేతుల మీదుగా  ఏకగ్రీవంగా జంగం శాంతయ్య ను సీతారాముల స్వామి ఆలయ ...

డిచ్పల్లి గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

డిచ్పల్లి ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ : 14 (ఆర్మూర్ గంగాధర్) ప్రపంచ మేధావి డాక్టర్ బీ ఆ ర్ అంబేద్కర్ 134 వ జయంతి విడిసి సభ్యులు అంబేద్కర్ యువజన ...

వీర హనుమాన్ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు 

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ :11 20 సంవత్సరాల నుండి హనుమాన్ జయంతి సందర్భంగా 41 రోజు దీక్ష పట్టి అన్నదాన కార్యక్రమాలు జరుపుతారు వీరికి గ్రామస్తులు సహాయ ...

డిచ్పల్లి గ్రామంలో కిల్లా శ్రీరామలయం లో శ్రీరామ నవమి

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ : 6 (ఆర్మూర్ గంగాధర్) డిచ్పల్లి కిల్లా శ్రీరామ నవమి సందర్భంగా ఘనంగా శ్రీరామ పట్టాభిషేకం సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు ఘనంగా చేశారు ఇందులో ...

రేషన్ షాప్ లో సన్నం బియ్యం పంపిణీ

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ :1(ఆర్మూర్ గంగాధర్) నిజాంబాద్ జిల్లా కిల్లా డిచ్పల్లి గ్రామానికి చెందిన గ్రామ అభివృద్ధి కమిటీ రేషన్ డీలర్లు సంయుక్త కాంగ్రెస్ కార్యకర్తలు ...

డిచ్పల్లి గ్రామంలో త్వరలో శ్రీరామనవమి ఉత్సవాలు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:31 (గంగాధర్) డిచ్పల్లి ఖిల్లా గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శ్రీరామనవమి ఉత్సవాలకు సంబంధించిన లగ్నపత్రిక ఈరోజు ముహూర్తం ఖరారు చేయబడినది ఇట్టి కార్యక్రమంలో ఆలయ ...

గ్రంథాలయాన్ని పరిశీలించిన జిల్లా చైర్మన్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 6.(ఏ గంగాధర్) డిచ్పల్లి మండలంలో జడ్.పి.హెచ్.ఎస్డిచ్ పల్లి పాఠశాల యందు విద్యార్థుల కొరకు ఏర్పాటు చెయ్యబడిన గ్రంధాలయాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన గ్రంధాలయ ...

మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు

 నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 19. డిచ్పల్లి మండలం ఖిల్లా డిచ్పల్లి గ్రామంలో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జన్మదినాన్ని గ్రామ పెద్దలు సీనియర్ నాయకులు పూలమాల తోటి సత్కరించి జై ...

error: Content is protected !!