Armoor
ఆర్మూర్ పట్టణ పరిధిలో పేకాటరాయుళ్ల అరెస్ట్.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 4. నిజామాబాద్ ఇన్చార్జి సిపి సింధు శర్మ IPS మేడం ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసిపి నాగేంద్ర చారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ...
ఎమ్మెల్సీ అభ్యర్థిగా బిసి ఉద్యమ నేత తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోరం చైర్మన్ అబ్బగోని అశోక్ గౌడ్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 3. సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా ఆర్మూర్ ప్రెస్ క్లబ్ లో ఘనంగా నిర్వహించిన తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ అబ్బ ...
సిఎం రేవంత్ రెడ్డి నీ కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఆర్మూర్ ఇంచార్జీ వినయ్ రెడ్డి.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 1. హైద్రాబాద్ పట్టణం జూబ్లిహిల్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.అలాగే ...
ఆర్మూర్ లో ఘనంగా భీమాకోరేగావ్ శౌర్య దివాస్ వేడుకలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 1. ఆర్మూర్ పట్టణ కేంద్రంలో మాలల హక్కుల కోసం నిరంతరం భీమా కోరేగావ్ మహర్ యుద్ధ వీరుల స్ఫూర్తితో పోరాడుదామని మాల సంఘాల జేఏసీ ...
నవనాథపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుకు ఆర్థిక సాయం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 30. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ పురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలోజర్నలిస్టుకు ఆర్థిక సహాయాన్ని నవనాతపురం ప్రెస్ అధ్యక్షులు మంచిర్యాల నరేందర్ అందజేశారు . పట్టణంలోని ...
అంబేద్కర్ ను నిండు పార్లమెంట్లో అవహేళన చేస్తూ అవమానించిన కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మ దహనం.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 30. వెంటనే అమిత్ షాను కేంద్రమంత్రి నుండి బర్తరఫ్ చేయాలి. సీపీఐ ఎం.ఎల్ ప్రజాపంథా ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి బి.కిషన్. ఆర్మూర్ పట్టణ ...
లిల్లీపుట్ పాఠశాల విద్యార్థులు జిల్లాస్థాయిలో కరాటే లో సత్తా చాటారు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 30. ఆర్మూర్ పట్టణ కేంద్రంలో లిల్లీపుట్ పాఠశాలలోని విద్యార్థులు జిల్లా స్థాయిలో ఎంపికయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయిలో ధ్రువ ప్రణయ్ గోల్డ్ ...
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68 వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ అబ్బగొని అశోక్ గౌడ్
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 6. తెలంగాణ బిసి గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ అబ్బ గోని అశోక్ గౌడ్ మాట్లాడుతూ భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ...
డ్రైనేజీలో పడి చిన్నారి మృతి
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 28. నాలుగేళ్ల చిన్నారి మట్ట ధనశ్రీ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఏడు ఫీట్ల లోతుగా ఉన్నా డ్రైనేజీలో పడి మృతి చెందింది. ఆర్మూర్ పట్టణం 35వ ...
ప్రభుత్వ హాస్పిటల్స్ ను బలోపేతం చేయాలి. ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ ఫీజుల దోపిడీని అరికట్టాలి P Y L- P O W నాయకుల డిమాండ్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ శుక్రవారం నవంబర్ 22. ఆర్మూర్ పట్టణ కేంద్రంలో.మన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్ ను బలోపేతం చేసి, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఫీజుల దోపిడీని అరికట్టాలంటూ ...