Armoor
బస్తీ దవాఖానాలో జిల్లా వైద్యాధికారి ఆకస్మిక తనిఖీ
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:18 ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో ఉన్న బస్తీ దవఖానాను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని రాజశ్రీ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ...
టీడీపీ, జనసేనతో కలిస్తే మాకే నష్టం: బీజేపీ ఎమ్మెల్యే పైడి
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:18 తెలంగాణలోనూ బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి కూటమిగా పోటీ చేస్తాయని జరుగుతున్న ప్రచారంపై ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ...
జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు అప్రజాస్వామికం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి13: నేడు జిల్లా వ్యాప్తంగా నిరసనలు, దిష్టి బొమ్మల దగ్ధం -పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని జీవన్ రెడ్డి పిలుపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ...
జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు– సేవా కార్యక్రమలు చేసిన కార్యకర్తలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 7. (షేక్ గౌస్) అనాధ పిల్లలకు అన్నదానం…రక్తదాన శిబిరం – బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి ...
త్వరలోనే గ్రామీణ ప్రాంత ప్రజలకి ఆరోగ్య వైద్య సేవలు-ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి
నిజామాబాదు జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 7. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో గ్రామీణ ప్రజలకు వైద్యం అందుబాటులోకి వస్తుంది అని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం ...
మెదక్, ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘ సభ్యులు.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక సోమవారం ఫిబ్రవరి 17. మెదక్ నిజాంబాద్ కరీంనగర్ అదిలాబాద్ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలంగాణ ఉద్యమ నాయకుడు బీసీ ఉద్యమ నాయకుడు, నిరుద్యోగుల కోసం ...
అనూష ను హత్య చేసిన వినోద్ ను కఠినంగా శిక్షించాలి తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోరూం చైర్మన్ ఎమ్మెల్సీ అభ్యర్థి అబ్బగోని అశోక్ గౌడ్ డిమాండ్…
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఆదివారం ఫిబ్రవరి 16. బీసీ ల ముదిరాజ్ ఆడబిడ్డ అయినటువంటి దర్పల్లి మండల కేంద్రానికి చెందిన అనూష హత్యను తీవ్రంగా ఖండిస్తూ హత్య చేసిన ...
చిలుకూరు ఆలయ పూజారి రంగరాజన్ నీ పరామర్శించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 13. చిలుకూరు ఆలయ పూజారి రంగరాజన్ పై ఇటీవల దాడి ఘటన జరగడంతో గురువారం నాడు బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ...
పట్టభద్రుల మద్దతు కోరిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్పోర్స్ నరేందర్ రెడ్డి
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 8. ఆర్మూర్ పట్టణంలో శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్పోర్స్ నరేందర్ రెడ్డి పట్టభద్రుల ఓటు ...
బీసీల కులగణన సర్వేలో బీసీ జనాభా ఎందుకు తగ్గిందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ అబ్బగోని అశోక్ గౌడ్…
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 5. 2024 వ సంవత్సరం నాటి జనాభా దామాషా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేయించిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలలో బీసీ జనాభా ఎందుకు ...