స్థానిక వార్తలు
జిల్లా జడ్జి ని కలిసిన బార్ అసోసియేషన్.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ 16: ( షేక్ గౌస్) నిజామాబాద్ జిల్లా జడ్జి కుంచాల సునీతను బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం బుధవారం మర్యాదపూర్వకంగా కలిసింది. అధ్యక్షుడు ...
ఉమ్మడి కుటుంబలతో ప్రేమ అభిమానలు పెరుగుతాయి… .. జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణ రావు.
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ :16 ( షేక్ గౌస్) సన్న బియ్యం లబ్ధిదారులతో కలిసి భోజనం చేసి, వారి తో మాట మంతి చేసిన మంత్రి జూపల్లి. ...
డిచ్పల్లి గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
డిచ్పల్లి ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ : 14 (ఆర్మూర్ గంగాధర్) ప్రపంచ మేధావి డాక్టర్ బీ ఆ ర్ అంబేద్కర్ 134 వ జయంతి విడిసి సభ్యులు అంబేద్కర్ యువజన ...
హనుమాన్ జయంతి సందర్భంగా ఆర్మూర్ లో వినయ్ కుమార్ రెడ్డి పూజలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:12 (షేక్ గౌస్) ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి హనుమాన్ జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని వివిధ హనుమాన్ ...
వీర హనుమాన్ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ :11 20 సంవత్సరాల నుండి హనుమాన్ జయంతి సందర్భంగా 41 రోజు దీక్ష పట్టి అన్నదాన కార్యక్రమాలు జరుపుతారు వీరికి గ్రామస్తులు సహాయ ...
ఉర్దూ పాఠశాలలో ఈద్మీలాప్ వేడుకలు
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ : 7 ( షేక్ గౌస్) నందిపేట్ మండలంలోని ఖుదావన్పూర్ గ్రామంలో గల MPPS ఉర్దూ పాఠశాలలో సోమవారం ఈద్మీలాప్ కార్యక్రమాన్ని ఘనంగా ...
రైతులకు రూ.500 బోనస్ — ఏ ఏం సి డైరెక్టర్ పెంట ఇంద్రుడు.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్: 7 (షేక్ గౌస్) నందిపేటలో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం. నందిపేట్: రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్ర ల ...
డిచ్పల్లి గ్రామంలో కిల్లా శ్రీరామలయం లో శ్రీరామ నవమి
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ : 6 (ఆర్మూర్ గంగాధర్) డిచ్పల్లి కిల్లా శ్రీరామ నవమి సందర్భంగా ఘనంగా శ్రీరామ పట్టాభిషేకం సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు ఘనంగా చేశారు ఇందులో ...
ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎస్ఐ
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:31 (షేక్ గౌస్) నందిపేట్: నందిపేట్ మండలంలోని ముస్లిం సోదరులు రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తల్వేద, లక్కంపల్లి గ్రామాల ...
డిచ్పల్లి గ్రామంలో త్వరలో శ్రీరామనవమి ఉత్సవాలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:31 (గంగాధర్) డిచ్పల్లి ఖిల్లా గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శ్రీరామనవమి ఉత్సవాలకు సంబంధించిన లగ్నపత్రిక ఈరోజు ముహూర్తం ఖరారు చేయబడినది ఇట్టి కార్యక్రమంలో ఆలయ ...
















