స్థానిక వార్తలు

మధ్యాహ్న భోజన కార్మికులను అక్రమ తొలగింపులు ఆపాలి 

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 13.  ఆర్మూర్ పట్టణ కేంద్రంలో   ఈరోజు ఆర్మూర్ meo ఆఫీస్ ముందు ధర్నా చేసి ఎంఈఓ రాజ గంగారాంకు వినతి పత్రం ఇవ్వడం ...

సమన్యాయం కోసమే సమగ్ర సర్వే, ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ ఆర్మూర్ పట్టణ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర సర్వే తో రాష్ట్రంలోని ప్రజలందరికీ సమన్యాయం జరుగుతుందని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ...

కుల గణన సర్వకిట్ల పంపిణీ

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 6 . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించి ఎన్నుమ రేటర్లకు సర్వే కిట్లను ...

అమరవీరులకు కొవ్వొత్తులతో నివాళులు… న్యూ డెమోక్రసీ నాయకులు వి సురేష్ బాబు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ప్రజల కోసం, శ్రమ దోపిడీ లేని వ్యవస్థ కోసం నిండు ప్రాణాలను అర్పించిన అమరవీరులకు కొవ్వొత్తులతో నివాళి అర్పిస్తూ , వారి ...

క్రమశిక్షణకు మారుపేరు గురుకుల విద్య – రాష్ట్ర అధ్యక్షులు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 4.అర్మూర్ పట్టణ కేంద్రంలో బి.ఆర్.నర్సింగ్ రావు,రైటర్ సీనియర్ జర్నలిస్టు ,కాల మిస్టు & రచయిత నవంబర్ 4:- క్రమశిక్షణకు మారుపేరు సంక్షేమ గురుకులాలు అని ...

తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఎర్రోళ్ల సురేష్

  నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ తేలంగాణ బిసి గ్రాడ్యుయేట్స్ ఫోరం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వేల్పూర్ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల సురేష్ ని నియమిస్తున్నట్లు తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం ...

నిజామాబాద్ కమిషనరేట్ లో ఘనంగా సర్ధార్ వల్లబాయ్ పటేల్ జయంతి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్. నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమీషనర్ శ్రీమతి సింధూ శర్మ, ఐ.పి.యస్ ఆదేశానుసారంగా సర్ధార్ వల్లబాయ్ పటేల్ జయంతి సందర్భంగా భారత దేశ ప్రభుత్వ పిలుపుమెరకు రాష్ట్రీయ ...

ప్రారంభమైన ఏఐటియుసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నేడు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ముందు ఏఐటియుసి105వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య ప్రారంభించడం జరిగింది నేడు, రేపు ఈ వేడుకలు ఏఐటియుసి అనుబంధరంగాల కార్యాలయాల ...

బీసీ కమిషన్ ను ప్రశ్నించిన అబ్బ గోని అశోక్ గౌడ్

మంగళవారం నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బీసీ కుల గణన కోసం నిజాంబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ మరియు సభ్యుల ...

వైద్య సేవలు

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తా

Headlines: పెంబి మండలంలో కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభించిన గోడం నగేష్ గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన వైద్య సేవలు అందించనున్న ప్రభుత్వ చర్యలు పెంబి మండల ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా, విద్య, ...

error: Content is protected !!